Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్పత్రిలో బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి

Webdunia
మంగళవారం, 3 మే 2022 (07:38 IST)
బాలీవుడ్ సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయన ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రిలో పడకపై మిథున్ చక్రవర్తి ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీంతో తమ అభిమాన నటుడుకు ఏమైదో తెలియక ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. 
 
దీంతో మిథున్ చక్రవర్తి కుమారుడు మిమో చక్రవర్తి స్పందించారు. తన తండ్రికి కిడ్నీల్లో రాళ్లు ఉండటంతో తీవ్ర నొప్పితో బాధపడ్డారని, అందుకే గత నెల 30వ తేదీన ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నట్టు చెప్పారు. అయితే, ఆయన పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సలహా ఇచ్చారన్నారు. దీంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నట్టు తెలిపారు. ఇదిలావుంటే, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉందని, అభిమానులు ఆందోళన చెందనక్కర్లేదని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్‌లో పాకిస్థాన్ ఎక్కడెక్కడ దాడులు చేస్తుంది? హైదరాబాద్ - వైజాగ్‌లు ఏ కేటగిరీలో ఉన్నాయి?

రిజర్వేషన్ వ్యవస్థ రైలు కంపార్టుమెంట్‌లా మారిపోయింది : సుప్రీం జడ్జి సూర్యకాంత్

భారతదేశం-పాకిస్తాన్ మధ్య పూర్తి స్థాయి యుద్ధం జరుగుతుందా?

Jagan Padayatra 2.0 : 2027లో పాదయాత్ర 2.0 చేపడతారు.. గుడివాడ అమర్‌నాథ్

భారత్ దెబ్బకు ఎండిపోతున్న పాక్ నదులు... ఖరీఫ్ సీజన్ నుంచే నీటి కటకటా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments