Webdunia - Bharat's app for daily news and videos

Install App

నటుడు మోహన్ బాబు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్

ఠాగూర్
గురువారం, 12 డిశెంబరు 2024 (16:29 IST)
సీనియర్ నటుడు మోహన్ బాబు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. హైదరాబాద్, గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రి నుంచి ఆయ గురువారం ఇంటికి చేరుకున్నారు. వైద్యుల సూచన మేరకు ఆయన ఇంట్లో విశ్రాంతి తీసుకోనున్నారు. 
 
మంగళవారం రాత్రి జల్‌పల్లిలోని తన నివాసం వద్ద జరిగిన ఘర్షణ అనంతరం మోహన్ బాబు గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చేరిన విషయం తెల్సిందే. ఆయనకు ఒళ్ళు నొప్పులు, ఆందోళన వంటి కారణాలతో ఆసుపత్రిలో చేరారని, వైద్య పరీక్షల అనంతరం ఆయనకు కంటి దిగువభాగంలో గాయమైనట్లు గుర్తించామని వైద్యులు తెలిపారు. 
 
బీపీ ఎక్కువగా ఉందని.. గుండె కొట్టుకోవడంలో హెచ్చుతగ్గులు ఉన్నాయన్నారు. రెండు రోజుల చికిత్స తర్వాత గురువారం మధ్యాహ్నం డిశ్చార్జ్ అయ్యారు. తన నివాసం వద్ద జరిగిన ఘర్షణకు సంబంధించి విచారణకు హాజరు కావాలని రాచకొండ సీపీ సుధీర్ బాబు నోటీసులు జారీ చేశారు. దీనిపై మోహన్ బాబు హైకోర్టును ఆశ్రయించడంతో కోర్టు ఈనెల 24 వరకు స్టే ఇచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

India: పాకిస్తాన్ నుండి ప్రత్యక్ష-పరోక్ష దిగుమతులను నిషేధించిన భారత్

Sharmila: రాష్ట్రం రూ.10 లక్షల కోట్ల అప్పుల భారంతో ఉంది-వైఎస్ షర్మిల

థూ.. ఏజెంట్ దూషించి ఇజ్జత్ తీశాడు .. ట్రాక్టర్‌కు నిప్పు పెట్టిన రైతు (Video)

Jagan: రోమ్ తగలబడుతుంటే ఏపీ సర్కారు నీరో చక్రవర్తిలాగా ప్రవర్తిస్తోంది-జగన్ ఎద్దేవా

Alekhya Reddy: కల్వకుంట్ల కవితతో అలేఖ్య రెడ్డి స్నేహం.. భావోద్వేగ పోస్టు వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments