Webdunia - Bharat's app for daily news and videos

Install App

అలా చేస్తే గోతులు తవ్వుకున్నట్టే : మోహన్ బాబు

Webdunia
శుక్రవారం, 18 ఫిబ్రవరి 2022 (14:26 IST)
చిత్రపరిశ్రమలో రాజకీయాలు ఎక్కువైపోతున్నాయని, ఇలాచేయడం ద్వారా ఎవరి గోతులు వారు తవ్వుకుంటున్నారని సినీ నటుడు మోహన్ బాబు అన్నారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, తెలుగు హీరోలు ఏపీ ముఖ్యమంత్రి జగన్‌తో భేటీకి తనకు కూడా ఆహ్వానం అందిందన్నారు. కానీ, కొందరు తనను ఉద్దేశ్యపూర్వకంగా పక్కన పెట్టారని ఆయన అన్నారు. 
 
ఇకపోతే, సినిమా హీరోలు భారీ రెమ్యునరేషన్ తీసుకోవడంపై తాను స్పందించనని చెప్పారు. నా గురించి మాత్రమే నేను మాట్లాడుతాను. పరిశ్రమ మొత్తం ఒక కుటుంబం అంటూనే పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 
 
బయట రాజకీయాలు మాదిరిగానే పరిశ్రమలోనూ రాజకీయాలు జరుగుతున్నాయన్నారు. ఎవరికి వారే గ్రేట్ అనుకుంటున్నారు. నా దృష్టిలో ఎవరూ గొప్పకాదు. మనం చేసే పనులన్నింటిపైనా ఆ భగవంతుడు ఉన్నాడు, చూస్తున్నాడు అని వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

AP: ఏపీలో మే 6 నుంచి జూన్ 13 వరకు ఆన్‌లైన్ ఎంట్రన్స్ పరీక్షలు

India: పాకిస్తాన్ నుండి ప్రత్యక్ష-పరోక్ష దిగుమతులను నిషేధించిన భారత్

Sharmila: రాష్ట్రం రూ.10 లక్షల కోట్ల అప్పుల భారంతో ఉంది-వైఎస్ షర్మిల

థూ.. ఏజెంట్ దూషించి ఇజ్జత్ తీశాడు .. ట్రాక్టర్‌కు నిప్పు పెట్టిన రైతు (Video)

Jagan: రోమ్ తగలబడుతుంటే ఏపీ సర్కారు నీరో చక్రవర్తిలాగా ప్రవర్తిస్తోంది-జగన్ ఎద్దేవా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments