Webdunia - Bharat's app for daily news and videos

Install App

''దసరా''లో మృణాల్ ఠాకూర్.. ఏకంగా రూ.6కోట్ల పారితోషికం

Webdunia
గురువారం, 16 మార్చి 2023 (16:59 IST)
నాని నటించిన యాక్షన్, మాస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీ 'దసరా'. నూతన దర్శకుడు శ్రీకాంత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై నిర్మాత సుధాకర్ సేరుకూరి నిర్మిస్తున్న "దసరా" చిత్రం పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతోంది. 
 
ఈ చిత్రంలో కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోంది. నాని, మృణాల్ ఠాకూర్ (సీతారామం ఫేమ్) జంటగా నటిస్తున్న కొత్త చిత్రం "నాని 30" తాత్కాలికంగా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. 
 
శౌరివ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మించింది. ఈ సినిమా కోసం మృణాల్ ఠాకూర్ దాదాపు ఆరు కోట్ల రూపాయల పారితోషికం తీసుకున్నట్లు సమాచారం. దీంతో సౌత్ ఇండియన్ సినిమాల్లో అత్యధిక పారితోషికం తీసుకునే నటిగా ఆమె గుర్తింపు తెచ్చుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Beer : రూ.10వేల కోసం ప్రాణం పోయింది- ఏడాది క్రితమే పెళ్లి.. 8 రోజుల బిడ్డ కూడా?

Monkeys: యూపీలో ఎయిర్‌గన్‌తో కోతుల్ని కాల్చి చంపేశాడు.. నెలలో 60 వానరాలు హతం

Nellore : నెల్లూరు ఫైనాన్షియర్‌ చిన్నయ్యను నిద్రలోనే హత్య చేశారు... ఏమైంది?

హైదరాబాద్‌లో ఎక్కడెక్కడ మాక్ డ్రిల్స్ చేస్తారంటే...?

మాకేదన్నా జరిగితే అక్కడ ఒక్కరు కూడా మిగలరు : పాక్ రక్షణ మంత్రి వార్నింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments