Webdunia - Bharat's app for daily news and videos

Install App

టార్చర్ ఆపకపోతే.. నేను సూసైడ్ చేసుకోవలసి వస్తుంది: జబర్దస్త్ అవినాష్

Webdunia
బుధవారం, 28 నవంబరు 2018 (12:03 IST)
జబర్దస్త్ అవినాష్ నెటిజన్లపై మండిపడ్డాడు. జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి క్రేజ్‌ను సంపాదించుకున్న నటులలో ముక్కు అవినాష్‌ ఒకరు. ఇటీవల అవినాష్ చేసిన ఓ స్కిట్ వివాదాస్పదమైంది. ఆయన చేసిన ఆ స్కిట్‌పై జగిత్యాల ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమైంది. జరిగిన పొరపాటుకు ఆయన అప్పుడే సారీ కూడా చెప్పేశాడు. అయినా నెటిజన్లు వదిలిపెట్టలేదు. 
 
తాజాగా ఓ ఇంటర్వ్యూలో అవినాష్ మాట్లాడుతూ.. తాను చేసిన పొరపాటుకు వెంటనే క్షమాపణలు చెప్పానన్నాడు. అయినా వినిపించుకోకుండా.. సోషల్ మీడియాలో తనను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. అమ్మను, వదినను ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారు. 
 
ఈ టార్చర్‌ను తాను తట్టుకోలేకపోతున్నాను. ప్లీజ్ భయ్యా.. ఈ టార్చర్ ఆపకపోతే.. తాను సూసైడ్ చేసుకోవలసి వస్తుందంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. మాకు శత్రువులు ఎవ్వరూ లేరని.. ఎవరో చెప్తే తాము చేయట్లేదన్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఓబుళాపురం మైనింగ్ కేసు తుది తీర్పు : సబితా ఇంద్రారెడ్డి పరిస్థితి ఏంటి?

Gali Janardhan Reddy: అక్రమ మైనింగ్ కేసు- గాలితో పాటు ఐదుగురికి ఏడేళ్ల జైలు శిక్ష

Mega DSC: మెగా డీఎస్పీ పరీక్షలకు ఏర్పాట్లు చేయండి.. నారా లోకేష్

పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో మహిళ హత్య

Pankaja Sri: వంశీకి హైపోక్సియా ఉంది.. జైలులో వుండలేరు.. భార్య పంకజ శ్రీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments