Webdunia - Bharat's app for daily news and videos

Install App

అబద్దాలతో ప్రధాని మోడీ సరికొత్త రికార్డు : ప్రకాష్ రాజ్ ధ్వజం

ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై సినీ నటుడు ప్రకాష్ రాజ్ మరోమారు విమర్శలు గుప్పించారు. కర్ణాటక ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న తరుణంలో ప్రధాని మోడీని లక్ష్యంగా చేసుకుని ఆయన మాటల యుద్ధం చేస్తున్నారు.

Webdunia
బుధవారం, 9 మే 2018 (08:43 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై సినీ నటుడు ప్రకాష్ రాజ్ మరోమారు విమర్శలు గుప్పించారు. కర్ణాటక ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న తరుణంలో ప్రధాని మోడీని లక్ష్యంగా చేసుకుని ఆయన మాటల యుద్ధం చేస్తున్నారు. మొన్నటికి మొన్న.. ఘాటైన పదజాలంతో విమర్శలు చేసిన ప్రకాష్ రాజ్.. ఇపుడు ప్రధాని అబద్దాలతో సరికొత్త రికార్డు సృష్టించారంటూ ధ్వజమెత్తారు. ఆయన తాజాగా మాట్లాడుతూ..
 
'గతంలో ఏ ప్రధానమంత్రీ చెప్పనన్ని అబద్ధాలతో ప్రధాని నరేంద్ర మోడీ సరికొత్త రికార్డు సృష్టించారు. ఆయనకు మహా అబద్ధాలకోరు (సుళ్లేంద్ర) బిరుదు ఇస్తున్నా. అధికారం కోసం అన్ని రకాలుగా దిగజారిన ప్రధానిని దేశం నేడు చూస్తోంది. గాలి బ్రదర్స్‌ చేసిన తప్పులను క్షమించానని చెప్పడానికి బీఎస్.యడ్యూరప్ప ఎవరు? 15 సీట్ల కోసం వారిని క్షమించేస్తారా? ప్రజల్లో ప్రశ్నించే తత్వాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తున్నా. ప్రశ్నించే వారిని, ఎదురు తిరిగే వారిని పాతాళానికి తొక్కేయడం మోడీకి వెన్నతోపెట్టిన విద్య అని ఘాటుగా విమర్శలు చేశారు. అందుకే తన కుటుంబం కూడా తన ప్రాణాలపై ఆందోళన చెందుతోందన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెళ్లి పల్లకీ ఎక్కాల్సిన వధువు గుండెపోటుతో మృతి

Mock Drills: సివిల్ మాక్ డ్రిల్స్‌పై రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచన- శత్రువులు దాడి చేస్తే?

ఇదిగో ఇక్కడే వున్నారు పెహల్గాం ఉగ్రవాదులు అంటూ నదిలో దూకేశాడు (video)

పాకిస్థాన్ మద్దతుదారులపై అస్సాం ఉక్కుపాదం : సీఎం హిమంత

పెళ్లి- ఫుడ్ స్టాల్.. తందూరీ, రోటీల విషయంలో గొడవ.. ఇద్దరు యువకుల బలి.. ఎలా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments