Webdunia - Bharat's app for daily news and videos

Install App

నటి తాప్సీని వాళ్లేమి చేశారు?... ఇందిరా గాంధీ చుట్టూత తిరుగుతూ ఉండేదట...! (Video)

తెలుగులో ఆఫర్స్ పెద్దగా లేకపోయినా, బాలీవుడ్‌లో సినిమాలు అడపాదడపా చేస్తూ లైమ్‌లైట్‌లో ఉంటున్న హీరోయిన్ తాప్సీ. ఈ ఢిల్లీ బ్యూటీ తాజా యాక్షన్ స్పై థ్రిల్లర్ ఫిల్మ్ "నామ్ షబానా". దీనికి సంబంధించి రెండున్న

Webdunia
శనివారం, 18 మార్చి 2017 (10:31 IST)
తెలుగులో ఆఫర్స్ పెద్దగా లేకపోయినా, బాలీవుడ్‌లో సినిమాలు అడపాదడపా చేస్తూ లైమ్‌లైట్‌లో ఉంటున్న హీరోయిన్ తాప్సీ. ఈ ఢిల్లీ బ్యూటీ తాజా యాక్షన్ స్పై థ్రిల్లర్ ఫిల్మ్ "నామ్ షబానా". దీనికి సంబంధించి రెండున్నర నిమిషాల నిడివిగల ట్రైలర్‌ని మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు.
 
అక్షయ్‌కుమార్ - తాప్సీ జంటగా నటిస్తున్న ఈ ఫిల్మ్‌ మార్చినెలాఖరులో విడుదల కానుంది. ఇందులో యాక్షన్ సీన్స్ కోసం హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ సిరిల్ రఫెల్లీ వద్ద ట్రైనింగ్ తీసుకుందట. తెలుగు, హిందీ రిలీజ్ కానున్న ఈ చిత్రంలో సుందరి గుఢచారిగా దర్శనమీయనుంది. శివం నాయర్ డైరెక్షన్‌లో రూపొందిన ట్రైలర్‌పై ఓ లుక్కేద్దాం..
 
ఈ సందర్భంగా నిర్వహిస్తున్న ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్న తాప్సి, మీడియాతో మాట్లాడుతూ, 1970లలో తాను కనుక ఉండి ఉంటే, ఇందిరా గాంధీ చుట్టూ తిరుగుతూ, ఆమెకు సంబంధించిన విషయాలను తెలుసుకుంటూ ఉండే దానినని చెప్పింది. ఇందిరా గాంధీ అంటే తనకు ఎంతో అభిమానమని, ఆమె జీవితంలోని ప్రతి సంఘటన గురించి ఓ పుస్తకం రాయాల్సిందేనని తాప్సి అభిప్రాయపడింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

నదిలో శవమై కనిపించిన పద్మశ్రీ అవార్డు గ్రహీత!!

షోపియన్ అడవుల్లో ముగ్గురు లష్కర్ ఉగ్రవాదులు హతం, కొనసాగుతున్న గాలింపు చర్యలు

మరో రెండు రోజుల్లో ముంబై మహానగరాన్ని బాంబులతో పేల్చివేస్తాం....

కుమార్తెకు రెండో పెళ్లి చేయాలని మనవరాలిని చంపేసిన అమ్మమ్మ...

పంజాబ్‌లో కల్తీ మద్యం తాగి 14 మంది మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments