Webdunia - Bharat's app for daily news and videos

Install App

కంటతడి పెట్టిస్తున్న అక్కినేని నాగార్జున ట్వీట్...

నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించారు. అతివేగమే ఆయన ప్రాణాలని తీసిందని తెలుస్తోంది. హరికృష్ణ మరణంతో సినీ ఇండస్ట్రీ దిగ్భ్రాంతికి లోనైంది. ఆయన మరణంపై సినీ సెలబ్రిటీలు సంతాపం తెలియజేస్తున్నారు.

Webdunia
బుధవారం, 29 ఆగస్టు 2018 (16:30 IST)
నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించారు. అతివేగమే ఆయన ప్రాణాలని తీసిందని తెలుస్తోంది. హరికృష్ణ మరణంతో సినీ ఇండస్ట్రీ దిగ్భ్రాంతికి లోనైంది. ఆయన మరణంపై సినీ సెలబ్రిటీలు సంతాపం తెలియజేస్తున్నారు.
 
అక్కినేని నాగార్జున చేసిన ట్వీట్ చూస్తూ కంటతడి పెట్టిస్తోంది. ఆయన ఏమని రాశారంటే... " నిన్ను చూసి చాలా రోజులయింది, కలవాలి తమ్ముడు అని ఆయన కొన్ని వారాల క్రితమే నాతో అన్నారు. కానీ ఇప్పుడు ఇకలేరు, మిస్ యు అన్న" అని ఉద్వేగభరితమైన ట్వీట్ చేశారు. 
 
కాగా నాగార్జున గతంలో హరికృష్ణతో కలిసి సీతారామరాజు చిత్రంలో తమ్ముడిగా నటించారు. ఆ చిత్రంలోని ఫోటోని షేర్ చేస్తూ నాగ్ ట్వీట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తమిళనాడు జీడీపీ కంటే పాకిస్థాన్ జీడీపీ తక్కువా? నెటిజన్ల సెటైర్లు!!

కాశ్మీర్ త్రాల్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం, ఒకడు పహెల్గాం దాడిలో పాల్గొన్నాడు?!!

హత్యకు దారితీసిన సమోసా ఘర్షణ - షాపు యజమానిని కాల్చేసిన కస్టమర్!!

టీడీపీ మహానాడు.. నారా లోకేష్‌కు ప్రమోషన్ ఇచ్చే ఛాన్స్.. ఏ పదవి ఇస్తారంటే?

ఆపరేషన్ సిందూర్‌తో ఉగ్రవాదంపై ఉక్కుపాదం: శ్రీనగర్ లో రక్షణమంత్రి రాజ్‌నాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments