Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరోయిన్ కాదు.. 'సైనా'ను ఢీకొట్టే పాత్ర...

మెగాస్టార్ చిరంజీవి నటించే తాజా చిత్రం "సైరా నరసింహా రెడ్డి". హీరో రాం చరణ్ నిర్మాతగా ఏ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లడానికి చకచకా సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ

Webdunia
ఆదివారం, 24 సెప్టెంబరు 2017 (14:39 IST)
మెగాస్టార్ చిరంజీవి నటించే తాజా చిత్రం "సైరా నరసింహా రెడ్డి". హీరో రాం చరణ్ నిర్మాతగా ఏ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లడానికి చకచకా సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమా కోసం నయనతారను ఎంపిక చేసుకోవడంతో, కథానాయికగానే అనుకున్నారు. 
 
కానీ ఆమె పాత్ర నెగెటివ్ షేడ్స్‌తో ఉంటుందనీ, 'నరసింహా రెడ్డి'ని ఢీకొట్టే పాత్రలో ఆమె కనిపించనుందనేది తాజా సమాచారం. విలక్షణమైన పాత్ర కనుకనే నయనతార అయితే పూర్తి న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతోనే ఆమెను తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక ప్రగ్యా జైస్వాల్‌ను తీసుకున్నది అమితాబ్ కూతురు పాత్ర కోసమని అంటున్నారు. కథ ప్రకారం చిరంజీవి సరసన ఇద్దరు కథానాయికలు అవసరం కానున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్‌ దెబ్బకు బెంబేలెత్తిపోతున్న పాక్ సైనికులు!

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments