Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిఖిల్.. స్వయంభు కొత్త షెడ్యూల్ మారేడుమిల్లిలో ప్రారంభం

డీవీ
బుధవారం, 26 జూన్ 2024 (13:40 IST)
Nikhil
నిఖిల్ నటించిన పాన్-ఇండియా ప్రాజెక్ట్ 'స్వయంభూ', మారేడుమిల్లిలోని సుందరమైన ప్రదేశాలలో దాని కొత్త షూటింగ్ షెడ్యూల్‌ను ప్రారంభించింది. మారేడుమిల్లిలోని దట్టమైన అడవులలో నిఖిల్ నటించిన అనేక ప్రముఖ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నందున ఈ షెడ్యూల్ చాలా ముఖ్యమైనది. ఈ సన్నివేశాలు కథనానికి కీలకంగా చిత్ర యూనిట్ పేర్కొంది. భారీ స్థాయిలో ఈ చిత్రం షూటింగ్ జరుగుతుంది.
 
ప్రతిభావంతులైన భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహించిన 'స్వయంభూ' అనేది నిఖిల్ 20వ సినిమా ఇది. ఈ సినిమా నిఖిల్ కు  మైలురాయిగా నిలుస్తుందని భావిస్తున్నారు. భారీ స్థాయిలో నిర్మించబడిన పీరియాడికల్ ఫిల్మ్ గా రూపొందుతోంది. ఈ సినిమాకు నిఖిల్, సంయుక్త, నభా నటేష్ నటీనటులుకాగా, క్రిష్ భరత్, రవి బస్రూర్, సెంథిల్ కుమార్, ఠాగూర్ మధు సాంకేతిక వర్గం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఒకే ఒక్క దెబ్బకి గోడకి కరుచుకున్నాడు (video)

Volunteers: వాలంటీర్లను హెచ్చరించాం.. వారివల్లే ఓడిపోయాం... గుడివాడ అమర్‌నాథ్

భారత్‌లో పాకిస్థాన్ ఎక్కడెక్కడ దాడులు చేస్తుంది? హైదరాబాద్ - వైజాగ్‌లు ఏ కేటగిరీలో ఉన్నాయి?

రిజర్వేషన్ వ్యవస్థ రైలు కంపార్టుమెంట్‌లా మారిపోయింది : సుప్రీం జడ్జి సూర్యకాంత్

భారతదేశం-పాకిస్తాన్ మధ్య పూర్తి స్థాయి యుద్ధం జరుగుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments