Webdunia - Bharat's app for daily news and videos

Install App

దొంగ అవతారమెత్తిన హీరో... అంతలోనే కౌంటర్‌లో టిక్కెట్ల విక్రయం...

Webdunia
శుక్రవారం, 19 జులై 2019 (12:41 IST)
టాలీవుడ్ యువ హీరోల్లో సందీప్ కిషన్ ఒకరు. ఈయన నటించిన తాజా చిత్రం "నిను వీడని నీడని నేనే". ఈ చిత్రం తాజాగా విడుదలై మంచి టాక్‌ను తెచ్చుకుంది. అయితే, ఇదే ఊపును మరికొన్నాళ్లు కొనసాగించేందుకు వీలుగా ఆయన సినిమా ప్రమోషన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ చిత్ర హీరోయిన్‌తో కలిసి ఆయన గత నాలుగు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లోని కీలక పట్ణణాల్లో పర్యటిస్తూ సినిమాకు మంచి హైప్ తీసుకొస్తున్నారు. 
 
ఇందుకోసం ఆయన పలు వేషాలు కూడా వేశారు. ముందుగా దొంగ అవతారమెత్తాడు. ఆ తర్వాత రోడ్లమీ సైకిల్ తొక్కి జనాలకు సెల్ఫీలు ఇవ్వడం, కాలేజీలకు వెళ్లి విద్యార్థులను కలుస్తూవారితో ముచ్చట్లు సాగించారు. ఆ తర్వాత థియేటర్లకు వెళ్లి ప్రేక్షకులను పలుకరించి, సందడి చేశారు. ఇలా ఒకటా రెండా.. అబ్బో.. అనేకం చేస్తూ సినిమాకు మరింత హైప్ తీసుకుని రావడానికి ఎంతో శ్రమిస్తున్నాడు. తాజాగా కాకినాడలోని ఓ థియేటర్‌లో కూర్చొని టిక్కెట్లను విక్రయించాడు. మొత్తానికి జనాలకు దగ్గరకావడమే కాకుండా అటు సినిమాకు కూడా మంచి ప్రచారమే చేశాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Hyderabad Woman Doctor: రూ.5 లక్షల విలువైన కొకైన్ కోసం ఆర్డర్ చేసిన వైద్యురాలు

Vidadala Rajini: విడదల రజినికి మరో ఎదురుదెబ్బ- అనుచరుడు శ్రీకాంత్ రెడ్డి అరెస్ట్ (video)

My Sindoor to Border: పెళ్లైన మూడు రోజులే. నా సింధూరాన్ని సరిహద్దులకు పంపుతున్నా..

Asaduddin Owaisi: పాకిస్తాన్ మజాక్ చేస్తుంది.. భారత్ కోసం ప్రాణాలిచ్చేందుకైనా సిద్ధం.. ఓవైసీ (video)

Quetta: బలూచిస్థాన్ రాజధాని క్వైట్టాను ఆధీనంలోకి తీసుకున్న బీఎల్ఏ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments