Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకే సినిమాలో నివేదా థామస్, షాలినీ పాండే.. సెట్స్‌పైకి 25 నుంచి?

ప్రముఖ సినిమాటోగ్రాఫర్ గుహన్ దర్శకత్వంలో ఈ నెల 25వ తేదీన కొత్త సినిమా రూపుదిద్దుకోనుంది. ప్రస్తుతం కల్యాణ్ రామ్ నా నువ్వే అని సినిమాలో నటిస్తున్నాడు. తమన్నా కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా షూటింగ్ త్వర

Webdunia
సోమవారం, 23 ఏప్రియల్ 2018 (16:34 IST)
ప్రముఖ సినిమాటోగ్రాఫర్ గుహన్ దర్శకత్వంలో ఈ నెల 25వ తేదీన కొత్త సినిమా రూపుదిద్దుకోనుంది. ప్రస్తుతం కల్యాణ్ రామ్ నా నువ్వే అని సినిమాలో నటిస్తున్నాడు. తమన్నా కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా షూటింగ్ త్వరలో పూర్తి కానుంది.  జయేంద్ర దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాను, వచ్చేనెల 25వ తేదీన విడుదల చేయనున్నారు. 
 
ఈ నేపథ్యంలో కల్యాణ్ రామ్ హీరోగా గుహన్ కొత్త సినిమాను ప్రారంభించనున్నారు. ఈ సినిమాను కూడా ఈ నెల 25వ తేదీన ప్రారంభం కానుంది. ఇందులో కల్యాణ్ రామ్ సరసన నివేదా థామస్, షాలిని పాండే హీరోయిన్లుగా నటిస్తున్నారు. తెలుగులో నివేదా థామస్, షాలిని పాండేలకు మంచి క్రేజున్న నేపథ్యంలో కల్యాణ్ హీరోగా తెరకెక్కే ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ ఆ పని చేస్తే పూర్తిస్థాయి యుద్ధానికి దిగుతాం : పాక్ ఆర్మీ చీఫ్ మునీర్

పెళ్లి పల్లకీ ఎక్కాల్సిన వధువు గుండెపోటుతో మృతి

Mock Drills: సివిల్ మాక్ డ్రిల్స్‌పై రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచన- శత్రువులు దాడి చేస్తే?

ఇదిగో ఇక్కడే వున్నారు పెహల్గాం ఉగ్రవాదులు అంటూ నదిలో దూకేశాడు (video)

పాకిస్థాన్ మద్దతుదారులపై అస్సాం ఉక్కుపాదం : సీఎం హిమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments