Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభాస్‌తో మొబైల్ కంపెనీ డీల్... అలా పడుకుని కలల ప్రపంచంలోకి...

ఎప్పుడూ రకుల్, సమంత, శృతిహాసన్‌లేనా.. ఏం.. మేము పనికిరామా? మేము వాడటం లేదా.. ఎందుకు ఎప్పుడు వాళ్ల వెంటే పడతారు.. అంటూ ఐఫా అవార్డుల కార్యక్రమంలో మొబైల్ కంపెనీలను కామెడీగానే ఓ రేంజిలో ఆటాడేసుకున్నాడు విక్టరీ వెంకటేష్. కాకతాళీయమో, బాహుబలి మేనియాని క్యాష

Webdunia
మంగళవారం, 6 జూన్ 2017 (16:15 IST)
ఎప్పుడూ రకుల్, సమంత, శృతిహాసన్‌లేనా.. ఏం.. మేము పనికిరామా? మేము వాడటం లేదా.. ఎందుకు ఎప్పుడు వాళ్ల వెంటే పడతారు.. అంటూ ఐఫా అవార్డుల కార్యక్రమంలో మొబైల్ కంపెనీలను కామెడీగానే ఓ రేంజిలో ఆటాడేసుకున్నాడు విక్టరీ వెంకటేష్. కాకతాళీయమో, బాహుబలి మేనియాని క్యాష్ చేసుకునే ప్రయత్నమో కానీ ఆ ఫంక్షన్ జరిగిన కొన్ని రోజులకే ఇప్పుడు ఇంటర్నేషనల్ టాలీవుడ్ స్టార్ ప్రభాస్ ఓ ప్రముఖ మొబైల్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ అయిపోయాడు.
 
భారత క్రికెట్ కెప్టెన్ విరాట్‌కోహ్లి, అలియాభట్ వంటి స్టార్లతో ఇప్పటికే ఒప్పందాలు చేసుకున్న జియోనీ ఇప్పుడు ప్రభాస్‌తో డీల్ కుదుర్చుకుంది. భారతదేశ విపణిలోకి అడుగుపెట్టిన 5 సంవత్సరాల్లోనే సుమారు కోటి మందికి పైగా వినియోగదారులను పొందినందుకు ఆనందంగా ఉందని, ప్రభాస్‌తో ఒప్పందంతో మార్కెట్లో తమ వాటా స్థాయి పెరిగే అవకాశాలు మరింత ఎక్కువయ్యాయని జియోనీ ఇండియా సీఈవో, ఎండీ అర్వింద్‌ ఆర్‌ వోహ్ర తెలిపారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన.. మోదీ కూడా చెప్పేశారు.. వార్ ఇకలేదు

Hyderabad: శంషాబాద్ చుట్టూ డ్రోన్ వాడకంపై నిషేధం- హైదరాబాదులో హై అలెర్ట్

IMD: ఏపీలో మే 10 నుండి 14 వరకు వర్షాలు.. రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో..?

Z+ Security: జెడ్ ప్లస్ భద్రత ఇవ్వండి లేదా బుల్లెట్ ఫ్రూఫ్ కారునైనా వాడుకుంటా!

Hyderabad Woman Doctor: రూ.5 లక్షల విలువైన కొకైన్ కోసం ఆర్డర్ చేసిన వైద్యురాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments