Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముగిసిన శివశంకర్ మాస్టర్ అంత్యక్రియలు - పాడె మోసిన ఓంకార్ బ్రదర్స్

Webdunia
మంగళవారం, 30 నవంబరు 2021 (14:47 IST)
ఇటీవల కరోనా వైరస్ బారినపడి మృత్యువాతపడిన సినీ నృత్యదర్శకుడు శివశంకర్ మాస్టర్ అత్యంక్రియలు సోమవారం ముగిశాయి. హైదరాబాద్, పంజాగుట్టలోని మహాప్రస్థానంలో ఈ అంత్యక్రియలను పూర్తిచేశారు. ఈ అంత్యక్రియల్లో ఓంకార్ సోదరులైన ఓంకార్, అశ్విన్‌లు పాల్గొని శివశంకర్ మాస్టర్ పాడెను మోశారు. 
 
ఓంకార్‌కు శివశంకర్ మాస్టారుతో ప్రత్యేక అనుబంధం వుంది. 'ఆట' డ్యాన్స్ షోతో వీరిద్దరి మధ్య ప్రత్యేక అనుబంధం ఏర్పడింది. దీంతో యాంకర్ ఓంకార్ ఈ అంత్యక్రియల్లో పాల్గొని పాడె మోశారు. ఇందులో ఓంకార్ సోదరుడు అశ్విన్ కూడా పాల్గొని ఆయన పాడె మోశారు. 
 
కాగా, శివశంకర్ మాస్టార్ పెద్ద కుమారుడు విజయ్ శివశంకర్ కరోనా వైరస్ బారినపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అలాగే, ఆయన భార్య కూడా హోం క్వారంటైన్‌లో ఉన్నారు. దీంతో ఆయన చిన్నకుమారుడు అజయ్ కృష్ణ శివశంకర్ మాస్టార్‌కు అంత్యక్రియలు పూర్తిచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Hyderabad: శంషాబాద్ చుట్టూ డ్రోన్ వాడకంపై నిషేధం- హైదరాబాదులో హై అలెర్ట్

IMD: ఏపీలో మే 10 నుండి 14 వరకు వర్షాలు.. రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో..?

Z+ Security: జెడ్ ప్లస్ భద్రత ఇవ్వండి లేదా బుల్లెట్ ఫ్రూఫ్ కారునైనా వాడుకుంటా!

Hyderabad Woman Doctor: రూ.5 లక్షల విలువైన కొకైన్ కోసం ఆర్డర్ చేసిన వైద్యురాలు

Vidadala Rajini: విడదల రజినికి మరో ఎదురుదెబ్బ- అనుచరుడు శ్రీకాంత్ రెడ్డి అరెస్ట్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments