Webdunia - Bharat's app for daily news and videos

Install App

'రాయీస్' చిత్ర ప్రమోషన్‌లో విషాదం... వడోదర స్టేషన్‌లో తొక్కిసలాట

బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్ నటించిన 'రాయీస్' చిత్ర ప్రమోషన్ విషాదం చోటుచేసుకుంది. దీంతో ఒకరు దుర్మణం చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వడోదర రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట జరిగింది. తమ హీరోను చూసేం

Webdunia
మంగళవారం, 24 జనవరి 2017 (09:58 IST)
బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్ నటించిన 'రాయీస్' చిత్ర ప్రమోషన్ విషాదం చోటుచేసుకుంది. దీంతో ఒకరు దుర్మణం చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వడోదర రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట జరిగింది. తమ హీరోను చూసేందుకు వచ్చిన అభిమానులు ఒక్కసారిగా ఎగబడటంతో ఈ విషాదం జరిగింది. 
 
'రాయీస్' చిత్ర ప్రమోషన్‌లో భాగంగా ముంబై నుంచి రైల్లో ఢిల్లీ వెళుతున్న షారూక్‌ వడోదర స్టేషన్‌లో ఆగారు. అక్కడ రైలు 10 నిముషాలు ఆగింది. దీంతో తమ అభిమాన హీరో (షారూక్)ను చూసేందుకు ఒక్కసారిగా వేల మంది జనం స్టేషన్ వద్దకు వచ్చారు.
 
తలుపు వద్ద నిలుచున్న షారూక్‌ను చూసేందుకు ఎగబడ్డారు. అప్పుడు పోలీసులు లాఠీచార్జ్ చేయవలసి వచ్చింది. దీంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. కొందరు ఊపిరి అడక ఇబ్బంది పడ్డారు. వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. అప్పుడే ఓ వ్యక్తి చనిపోయాడు. రైల్వే పోలీసుల నిర్లక్ష్యం వల్లే తొక్కిసలాట జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

My Sindoor to Border: పెళ్లైన మూడు రోజులే. నా సింధూరాన్ని సరిహద్దులకు పంపుతున్నా..

Asaduddin Owaisi: పాకిస్తాన్ మజాక్ చేస్తుంది.. భారత్ కోసం ప్రాణాలిచ్చేందుకైనా సిద్ధం.. ఓవైసీ (video)

Quetta: బలూచిస్థాన్ రాజధాని క్వైట్టాను ఆధీనంలోకి తీసుకున్న బీఎల్ఏ

Pakistani drones: భారత్‌లోని 26 ప్రాంతాల్లో పాకిస్థాన్ డ్రోన్లు- భారత ఆర్మీ

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ జీతం మొత్తం అనాధ పిల్లలకు ఇచ్చేశారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments