Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలయ్య "పైసా వసూల్‌"కి యూ/ఏ స‌ర్టిఫికెట్.. చార్మీ ట్వీట్

హీరో బాలకృష్ణ, పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పైసా వసూల్. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని రకాల టీజర్లు ఇప్పటికే సోషల్ మీడియాలో సరికొత్త రికార్డును క్రియేట్ చేసి, సరికొత్త రికార్డులను నెలకొల

Webdunia
శుక్రవారం, 25 ఆగస్టు 2017 (13:43 IST)
హీరో బాలకృష్ణ, పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పైసా వసూల్. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని రకాల టీజర్లు ఇప్పటికే సోషల్ మీడియాలో సరికొత్త రికార్డును క్రియేట్ చేసి, సరికొత్త రికార్డులను నెలకొల్పాయి.
 
ఈ నేపథ్యంలో.. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు నుంచి యూ/ఏ స‌ర్టిఫికెట్ వ‌చ్చింద‌ని హీరోయిన్ ఛార్మి త‌న ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా తెలిపింది. సెప్టెంబ‌ర్ 1న విడుద‌ల కానున్న ఈ సినిమాకి ఆల్ ది బెస్ట్ చెబుతున్న‌ట్లు పేర్కొంది. 
 
కాగా, ఈ సినిమాలో బాల‌య్య చేసిన ఫైట్స్, డ్యాన్స్ , చెప్పిన డైలాగ్స్‌ను ట్రైల‌ర్ రూపంలో ఇప్ప‌టికే చూపించారు. ఆ ట్రైల‌ర్ ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తోంది. త‌మ అభిమాన హీరో బాల‌య్య సినిమా ప్ర‌మోష‌న్ కోసం సాయ‌ప‌డుతున్న ఛార్మికి అభిమానులు కామెంట్ల రూపంలో కృత‌జ్ఞ‌త‌లు చెబుతున్నారు.  
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pahalgam: కొలంబోలో పహల్గామ్ ఉగ్రవాదులు- చెన్నై నుంచి పారిపోయారా?

Jagan helicopter fiasco: జగన్ హెలికాప్టర్ ఇష్యూ- 10 వైకాపా కాంగ్రెస్ నేతలతో పాటు పది మంది అరెస్ట్

Heavy rains: ఏపీలో భారీ వర్షాలు: బాపట్లలో పిడుగుపాటుకు ఇద్దరు మృతి

ఏపీకి రెడ్ అలెర్ట్ జారీ చేసిన ఏపీడీఎంఏ-ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు

Bhagavad Gita: భగవద్గీత నుండి ప్రేరణ పొందిన రాబర్ట్ ఓపెన్ హైమర్.. అణు బాంబు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments