"ఓజీ" బెన్ఫిట్ షో టిక్కెట్ ధర రూ.1.29 వేలు - సొంతం చేసుకున్న వీరాభిమాని

ఠాగూర్
ఆదివారం, 21 సెప్టెంబరు 2025 (16:54 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన తాజా చిత్రం ఓజీ. ఈ నెల 25వ తేదీన విడుదలకానుంది. దీంతో ఈ సినిమాకు టిక్కెట్ల  అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఈ టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లోని శ్రీనివాసా థియేటర్లో 'ఓజీ' బెనిఫిట్‌ షో టికెట్‌ వేలం పాటను ఆయన అభిమానులు నిర్వహించారు. 
 
దీనికి 'జబర్దస్త్‌' ఫేమ్‌ వినోదిని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పవన్‌ అభిమానులు పెద్ద సంఖ్యలో వేలం పాటలో పాల్గొన్నారు. లక్కారం గ్రామానికి చెందిన అభిమాని ఆముదాల పరమేశ్‌ ఏకంగా రూ.1,29,999కి టికెట్‌ను దక్కించుకున్నారు. వేలం పాట ద్వారా వచ్చిన డబ్బును జనసేన పార్టీకి విరాళంగా ఇవ్వనున్నట్లు పార్టీ అభిమానులు పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏమిటీ H-1B Visa? కొత్త నిబంధనపై ట్రంప్ గూబ గుయ్, ఇండియన్ టెక్కీలు దెబ్బకి ట్రంప్ యూటర్న్

ఆప్ఘనిస్థాన్‌కు గట్టివార్నింగ్ ఇచ్చిన డోనాల్డ్ ట్రంప్

కేఏ పాల్‌ను బుక్ చేశారు.. లైంగిక వేధింపుల కేసు నమోదు

ఏదో శక్తి రమ్మని పిలుస్తుందని చెరువులో దూకి బ్యాంకు మేనేజర్ ఆత్మహత్య

దోపిడీని అడ్డుకున్న భారత సంతతి మహిళ కాల్చివేత... ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కామెర్ల వ్యాధితో రోబో శంకర్ కన్నుమూత, ఈ వ్యాధికి కారణాలు, లక్షణాలేమిటి?

యాలకలు 6 ప్రయోజనాలు, ఏంటవి?

సర్జికల్ రోబోటిక్స్‌లో భారతదేశం యొక్క తదుపరి ముందడుగు: అధునాతన సాఫ్ట్ టిష్యూ రోబోటిక్ సిస్టమ్‌

కొత్తిమీర ఎందుకు వాడాలో తెలుసా?

వర్షాకాలంలో ఎలాంటి ఆహారం తినాలి? ఏవి తినకూడదు?

తర్వాతి కథనం
Show comments