Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్థిక కష్టాల్లో పవన్ కళ్యాణ్ హీరోయిన్... హీరో ఆదుకునేనా?

Webdunia
సోమవారం, 1 జులై 2019 (12:34 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించిన హీరోయిన్ అమీషా పటేల్. వీరిద్దరూ కలిసి "బద్రి" చిత్రంలో నటించారు. ప్రస్తుతం ఈమె పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో చిక్కుకున్నారు. ఓ ఫైనాన్షియర్ తీసుకున్న అప్పు తిరిగి చెల్లించలేక పోయింది. దీంతో ఆయన కోర్టు ద్వారా నోటీసులు జారీచేశారు. ఈ కేసు ఈ నెల 8వ తేదీన విచారణకు రానుంది.
 
అమీషా పటేల్‌కు సినీ అవకాశాలు తగ్గిపోవడంతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. ఈమె "దేశీ మ్యూజిక్" పేరుతో ఓ చిత్రాన్ని నిర్మించారు. 2013లో ప్రారంభమైన ఈ చిత్రం అనేక కారణాలతో ఇప్పటికీ విడుదలకు నోచుకోలేదు. అయితే, ఈ చిత్రం కోసం అజయ్ కుమార్ సింగ్ అనే ఫైనాన్షియర్ వద్ద నుంచి అమీషా పటేల్ రూ.3 కోట్ల మేరకు అప్పు తీసుకుంది. 
 
ఈ మొత్తాన్ని తిరిగి చెల్లించలేక పోయింది. దీంతో ఫైనాన్షియర్ కోర్టు ద్వారా ఆమెకు నోటీసులు జారీచేశారు. ఈ కేసు విచారణ ఈ నెల 8వ తేదీన విచారణకు రానుంది. ఒక వేళ ఈ కేసు విచారణకు ఆమె హాజరుకానిపక్షంలో నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీచేస్తామని కోర్టు హెచ్చరించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Beer : రూ.10వేల కోసం ప్రాణం పోయింది- ఏడాది క్రితమే పెళ్లి.. 8 రోజుల బిడ్డ కూడా?

Monkeys: యూపీలో ఎయిర్‌గన్‌తో కోతుల్ని కాల్చి చంపేశాడు.. నెలలో 60 వానరాలు హతం

Nellore : నెల్లూరు ఫైనాన్షియర్‌ చిన్నయ్యను నిద్రలోనే హత్య చేశారు... ఏమైంది?

హైదరాబాద్‌లో ఎక్కడెక్కడ మాక్ డ్రిల్స్ చేస్తారంటే...?

మాకేదన్నా జరిగితే అక్కడ ఒక్కరు కూడా మిగలరు : పాక్ రక్షణ మంత్రి వార్నింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments