Webdunia - Bharat's app for daily news and videos

Install App

పార చేతపట్టిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ - కార్య‌క‌ర్త‌ల‌ను అడ్డుకున్న పోలీసులు

Webdunia
శనివారం, 2 అక్టోబరు 2021 (17:23 IST)
Pawan kalyan sramadanam
ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాజ‌మండ్రిలో శ్ర‌మ‌దానం చేశారు. శ‌నివారంనాడు గాంధీ జ‌యంతి సంద‌ర్భంగా ముందుగా అనుకున్న ప్ర‌ణాళిక ప్ర‌కారం రోడ్ల‌న్నీ, గుంత‌లు, ఎగుడుదిగుడులు వుండ‌డంతో ఆంధ‌ప్ర‌దేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు రోడ్ల‌ను బాగుచేసేంద‌కు సిద్ధ‌మ‌య్యారు. కొన్ని ప్రాంతాల్లో వారిని పోలీసులు అడ్డుకున్నారు. మ‌హిళ‌ల‌ను కూడా పోలీసులు నివారించారు. ముందుగా ప‌ర్మిష‌న్ లేద‌ని పోలీసులు చెప్పారు. దాంతో రెచ్చిపోయిన కార్య‌వ‌ర్త‌లు జై ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. సి.ఎం. ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంటూ నినాదాలు చేశారు.
 
రాజ‌మండ్రిలో రోడ్లు అద్వాన్నంగా వుండ‌డంతో పోలీసులు, అభిమానుల స‌మ‌క్షంలోనే ప‌వ‌న్ క‌ళ్యాణ్ పార ప‌ట్టుకుని శ్ర‌మ‌దానం చేశారు. అక్క‌డ బాలాజీ పేట‌లో ఆయ‌న మాట్లాడుతూ, ప‌నులు చేయ‌లేన‌ప్ప‌డు ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించే హ‌క్కు వుంది.ప్ర‌జ‌ల‌కు వున్న హ‌క్కును ఎవ‌రూ ఆప‌లేరు. వీర మ‌హిళ‌ల‌కు న‌మ‌స్కరాలు. కుల‌, మ‌త, వ‌ర్గ ర‌హిత స‌మాజం నిర్మించ‌డం మా ఆకాంక్ష‌. ప్రాణాలను ప‌ణంగా పెట్టి ప్ర‌జ‌ల‌కు అండ‌గా వుండాల‌ని వ‌చ్చాన‌ని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అక్రమ సంబంధం బయటపడుతుందని ప్రియుడితో జతకట్టి భర్తను మట్టుబెట్టిన భార్య!!

పోప్ నివాళి కోసం వాటికన్ సిటీకి వెళ్లిన రాష్ట్రపతి బృందం!!

రాజకీయ క్రినీడలో బలైపోయాను : దువ్వాడ శ్రీనివాస్ నిర్వేదం

మాజీ మంత్రి పెద్దిరెడ్డి మెడకు బిగుస్తున్న ఉచ్చు.. కీలక అనుచరుడు అరెస్టు!!

Pawan Kalyan: పహల్గామ్‌ మృతుడు మధుసూధన్ రావుకు పవన్ నివాళులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments