Webdunia - Bharat's app for daily news and videos

Install App

"వరుడు కావలెను" సాంగ్‌పై వివాదం : చిక్కుల్లో గేయ రచయిత అనంత్ శ్రీరామ్

Webdunia
ఆదివారం, 8 ఆగస్టు 2021 (16:44 IST)
ఇటీవలి కాలంలో సినీ గేయ రచయితలు తరచుగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు. తాజాగా యువ గేయ రచయిత అనంత్ శ్రీరామ్ అలాంటి వివాదంలోనే చిక్కుకున్నారు. ఆయన దేవుడిని కింపరిచేలా పాట రాసినందుకు బీజేపీ మహిళా మోర్చా నేతలు మండిపడుతున్నారు. పైగా, ఇదే అంశంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
యువ హీరో నాగశౌర్య హీరోగా నటిస్తోన్న 'వరుడు కావలెను' అనే సినిమాలోని ఒక పాటలో నాగదేవతను కించపరిచే విధంగా అనంత శ్రీరామ్‌ రచన ఉందని ఆరోపణలు చేశారు. ఈ మేరకు నెల్లూరులో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతర శ్రీరామ్‌ రచన హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు బిందూరెడ్డి ఆరోపిస్తున్నారు. 
 
నాగ దేవతను కించ పరిచే విధంగా పాటను రచించిన అనంత శ్రీరామ్‌ పై అలాగే సినిమా బృందంపై చర్యలు తీసుకోవాలని బిందూ రెడ్డి నెల్లూరు పోలీస్‌ స్టేషన్‌‌లో ఫిర్యాదు చేశారు. కాగా ఇటీవలే 'వరుడు కావలెను' సినిమా నుంచి “దిగు దిగు దిగు నాగ” అనే పాటను విడుదల చేసిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Operation Sindoor impact: పాకిస్తాన్ ప్రతీకారం తీర్చుకుంటుంది.. ఈ యుద్ధాన్ని చివరి వరకు తీసుకెళ్తాం

Rahul Gandhi: రాహుల్ గాంధీ పార్లమెంటరీ సభ్యత్వం సవాలు- పిటిషన్ కొట్టివేత

India: 25 వైమానిక మార్గాలను నిరవధికంగా మూసివేసిన భారత్

రాగల 48 గంటల్లో పాకిస్తాన్ ముక్కలవుతుందా? పాక్ లోని బెలూచిస్తాన్ స్వతంత్ర దేశమవుతుందా?

పాకిస్తాన్ ప్రజల్లో యుద్ధ భయం: డబ్బు కోసం ATMల ముందు బారులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments