Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైతుల ఉద్యమాన్ని ఖలీస్తాన్ ఉద్యమం.. ఉగ్రవాదంతో పోల్చిన కంనగా - కేసు

Webdunia
బుధవారం, 24 నవంబరు 2021 (12:56 IST)
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వివాదాస్పద సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా రైతులు ఒకయేడాదికి పైగా ఉద్యమం చేశారు. దీంతో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చింది. ఈ సాగు చట్టాలను రద్దు చేయనున్నట్టు ప్రకటించింది. అయితే, ఈ ఉద్యమానికి అన్ని వర్గాల నుంచి మద్దతు లభించింది. 
 
కానీ, నిత్యం వివాదాల్లో చిక్కుకునే బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మాత్రం రైతు ఉద్యమంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ ఉద్యమాన్ని ఖలీస్తాన్ ఉద్యమంతో పోల్చారు. పైగా రైతులను ఉగ్రవాదులతో ఆమె పోల్చారు. 
 
ఈ మేరకు సుబుర్భన్ ఖన్ పోలీస్ స్టేషన్‌లో కంగనా రనౌత్‌పై కేసు నమోదు చేసారు. పంజాబ్ రాష్ట్రానికి చెందిన పలువురు సిక్కు మత పెద్దలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశారు. కాగా, ఇటీవల భారత స్వాతంత్ర్యంపై ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్నాటక మాజీ డీజీపీ అనుమానాస్పద మృతి - ఇంట్లో విగతజీవుడుగా...

పుష్ప మూవీలోని 'సూసేకీ' పాట హిందీ వెర్షన్‌‍కు కేజ్రీవాల్ దంపతుల నృత్యం (Video)

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి - చెవి కమ్మలు నొక్కేసిన ఆస్పత్రి వార్డు బాయ్ (Video)

తిరుమల ఘాట్ రోడ్డులో దగ్దమైన కారు.. ప్రయాణికులు తప్పిన ప్రాణగండం!! (Video)

కాబోయే భర్త ఎలా ఉండాలంటే.. ఓ యువతి కోరికల చిట్టా .. సోషల్ మీడియాలో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

తర్వాతి కథనం
Show comments