Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓటీటీలోకి పొన్నియన్ సెల్వన్ పార్ట్ 2.. రూ.300లు చెల్లిస్తేనే..?

Webdunia
శుక్రవారం, 26 మే 2023 (13:09 IST)
పొన్నియన్ సెల్వన్ పార్ట్2 ఓటీటీలోకి వచ్చేసింది. గత ఏప్రిల్ 28వ తేదీన పొన్నియన్ సెల్వన్ 2 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా కలెక్షన్ల పరంగా పర్వాలేదనిపించింది. తాజాగా అమేజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. 
 
ప్రైమ్‌తో సంబంధం లేకుండా రూ. 399 చెల్లించి ఎవరైనా పొన్నియన్ సెల్వన్ 2 చూడొచ్చు. ఒకసారి అద్దె చెల్లించి సినిమా చూడటం తర్వా 48 గంటల్లో పూర్తి చేయాలి. 
 
మిగిలిన అన్ని షరతులు వర్తిస్తాయి. ప్రముఖ దర్శకుడు మణిరత్నం డైరక్షన్‌లో విక్రమ్, ఐశ్వర్యారాయ్ బచ్చ్, జయం రవి, కార్తి, త్రిష కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద రూ.300 కోట్ల మేర కలెక్షన్లు రాబట్టింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్‌తో యుద్ధంపై సిద్ధరామయ్య కామెంట్స్ - రాజకీయ దుమారం.. క్లారిటీ ఇచ్చిన సీఎం

పాకిస్థాన్‌తో యుద్ధం వద్దా.... పిల్ల చేష్టలా సిద్ధరామయ్య వ్యాఖ్యలు : యడ్యూరప్ప ఫైర్

తక్కువ పెట్టుబడి - అధిక లాభం పేరుతో ఆశ చూపి : నెల్లూరు మహిళ నుంచి రూ.2.46 కోట్లు స్వాహా!!

తండ్రికి బైక్ గిఫ్టుగా ఇచ్చేందుకు వెళ్లి తిరిగిరాని లోకాలకు వెళ్లిన టెక్కీ

బైకుపై వెళుతున్న దంపతులు.. నిర్మానుష్య ప్రాంతానికి చేరుకోగానే....

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments