Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండ‌స్ట్రీ పెద్ద‌లపై పోసాని ఫైర్.. ఎందుకు?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా విష‌య‌మై ముఖ్యమంత్రి చంద్ర‌బాబ‌ుకు తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ మ‌ద్ద‌తు ఇస్తుంద‌ని ఇండ‌స్ట్రీ నుంచి వెళ్లిన కొంత మంది ఎలా చెబుతారు అంటూ పోసాని కృష్ణమురళి ప్ర‌శ్న

Webdunia
శనివారం, 14 ఏప్రియల్ 2018 (10:47 IST)
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా విష‌య‌మై ముఖ్యమంత్రి చంద్ర‌బాబ‌ుకు తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ మ‌ద్ద‌తు ఇస్తుంద‌ని ఇండ‌స్ట్రీ నుంచి వెళ్లిన కొంత మంది ఎలా చెబుతారు అంటూ పోసాని కృష్ణమురళి ప్ర‌శ్నించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ఇండ‌స్ట్రీ అంద‌రి త‌రుపున చంద్ర‌బాబుకి మ‌ద్ద‌తు ఇస్తున్న‌ట్టు తెలియ‌చేయ‌డానికి వీళ్లు ఎవ‌రు? అంటూ త‌న‌దైనశైలిలో ప్ర‌శ్నిస్తూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.
 
సినీ ప్ర‌ముఖులు రాఘ‌వేంద్ర‌రావు, అశ్వ‌నీద‌త్, కె.ఎల్.నారాయ‌ణ‌, వెంక‌టేశ్వ‌ర‌రావు, కిర‌ణ్ త‌దిత‌రులు చంద్ర‌బాబు నాయుడు క‌లిసి మ‌ద్ద‌తు తెలియ‌చేసారు. ఈ వార్త‌ను ఓ వార్తా ప‌త్రిక‌లో చూసాన‌ని.. అది త‌ప్పు అయితే వాళ్లు ఖండించాలి.

నిజ‌మైతే... సినీ ప‌రిశ్ర‌మ త‌రుపున కాకుండా వ్య‌క్తిగ‌తంగా మ‌ద్ద‌తు ఇచ్చిన‌ట్టు ప్ర‌క‌టించాలి అన్నారు. న‌న్ను మ‌ద్ద‌తు గురించి అడ‌గ‌లేదు. కొంత మందిని అడ‌గ‌కుండా మొత్తం సినిమా ప‌రిశ్ర‌మ మ‌ద్ద‌తు ఇస్తున్న‌ట్టు ఎలా చెబుతారు. ఇండ‌స్ట్రీ అంటే ఆ నలుగురైదుగురేనా..? అంటూ ప్ర‌శ్నించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ ఆ పని చేస్తే పూర్తిస్థాయి యుద్ధానికి దిగుతాం : పాక్ ఆర్మీ చీఫ్ మునీర్

పెళ్లి పల్లకీ ఎక్కాల్సిన వధువు గుండెపోటుతో మృతి

Mock Drills: సివిల్ మాక్ డ్రిల్స్‌పై రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచన- శత్రువులు దాడి చేస్తే?

ఇదిగో ఇక్కడే వున్నారు పెహల్గాం ఉగ్రవాదులు అంటూ నదిలో దూకేశాడు (video)

పాకిస్థాన్ మద్దతుదారులపై అస్సాం ఉక్కుపాదం : సీఎం హిమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments