Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంచి మనసు చాటుకున్న ప్రభాస్.. ఫ్యాన్ కుటుంబానికి ఆర్థికసాయం

Webdunia
మంగళవారం, 15 మార్చి 2022 (12:54 IST)
పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌​ మంచి మనసును చాటుకున్నారు. ఇటీవల మృతి చెందిన అభిమాని కుటుంబానికి అండగా నిలిచారు. వివరాల్లోకి వెళ్తే.. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ప్రేమకథా చిత్రం రాధే శ్యామ్. ఈ చిత్రంలో ప్రభాస్ హస్తసాముద్రికుడైన విక్రమాదిత్యగా, పూజా హెగ్డే డాక్టర్ ప్రేరణగా నటించారు. 
 
ఈ రాధేశ్యామ్‌ సినిమా విడుదల సందర్భంగా గత గురువారం రాత్రి కారంపూడిలోని ఐమ్యాక్స్‌ థియేటర్‌ దగ్గర ప్రభాస్‌ 30 అడుగుల బ్యానర్‌ కడుతుండగా ప్రమాదం జరిగింది. 37 ఏళ్ల చల్లా కోటేశ్వరరావు ప్రభాస్‌కు పెద్ద ఫ్యాన్‌. 
 
సినిమా విడుదల సందర్భంగా ఫ్లెక్సీ కడుతుండగా, అది కాస్తా కరెంట్‌ తీగలపై పడింది. దీంతో ఫ్లెక్సీని పట్టుకుని ఉన్న కోటేశ్వరరావు కరెంట్‌ షాక్‌కు గురై తీవ్ర గాయాలపాలై మృతి చెందాడు. 
 
ఈ నేపథ్యంలో మృతి చెందిన ఫ్యాన్ కుటుంబానికి ప్రభాస్ అండగా నిలిచారు. ఇంకా అభిమాని కుటుంబానికి ప్రభాస్ రూ.2 లక్షల ఆర్థిక సాయం అందించారు. పెదకోటేశ్వరరావు భార్య పిచ్చమ్మకు, తల్లిదండ్రులకు చెక్కును అందించారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

India: పాకిస్తాన్ నుండి ప్రత్యక్ష-పరోక్ష దిగుమతులను నిషేధించిన భారత్

Sharmila: రాష్ట్రం రూ.10 లక్షల కోట్ల అప్పుల భారంతో ఉంది-వైఎస్ షర్మిల

థూ.. ఏజెంట్ దూషించి ఇజ్జత్ తీశాడు .. ట్రాక్టర్‌కు నిప్పు పెట్టిన రైతు (Video)

Jagan: రోమ్ తగలబడుతుంటే ఏపీ సర్కారు నీరో చక్రవర్తిలాగా ప్రవర్తిస్తోంది-జగన్ ఎద్దేవా

Alekhya Reddy: కల్వకుంట్ల కవితతో అలేఖ్య రెడ్డి స్నేహం.. భావోద్వేగ పోస్టు వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments