Webdunia - Bharat's app for daily news and videos

Install App

"సాహో" తర్వాత వ్యాపారమో.. వ్యవసాయమో చేస్తాను : హీరో ప్రభాస్

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం సాహో. రూ.150 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సాహో అనే టైటిల్‌ను ఖరారు చేయగా, ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. బాహుబలి చిత్రం తర్

Webdunia
శుక్రవారం, 22 జూన్ 2018 (16:58 IST)
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం సాహో. రూ.150 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సాహో అనే టైటిల్‌ను ఖరారు చేయగా, ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. బాహుబలి చిత్రం తర్వాత నటిస్తున్న చిత్రం కావడంతో ప్రేక్షకులను ఏమాత్రం నిరుత్సాహపరచకుండా ఉండేలా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందుకోసం ప్రభాస్‌తో పాటు.. చిత్ర యూనిట్ అహర్నిశలు కష్టపడుతున్నారు.
 
ఈ నేపథ్యంలో ప్రభాస్ తాజాగా స్పందిస్తూ, 'ఈ సినిమా పూర్తయిన తరువాత ఏదైనా వ్యాపారమో.. వ్యవసాయమో  చేసుకుంటానేమో' అని వ్యాఖ్యానించారు. ఈ సినిమా షూటింగ్ పరంగా జరుగుతోన్న జాప్యానికి అసహనానికిలోనైన ప్రభాస్, సినిమాలు చేసుకోవడం కన్నా వ్యాపారమో .. వ్యవసాయమో చేసుకోవడం బెటర్ అనే అర్థం వచ్చేలా చమత్కరించినట్టు ఫిల్మ్ నగర్‍లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాగల 48 గంటల్లో పాకిస్తాన్ ముక్కలవుతుందా? పాక్ లోని బెలూచిస్తాన్ స్వతంత్ర దేశమవుతుందా?

పాకిస్తాన్ ప్రజల్లో యుద్ధ భయం: డబ్బు కోసం ATMల ముందు బారులు

Operation sindhoor కి ప్రతీకారంగా ఎల్‌ఓసీ వద్ద పాక్ కాల్పులు: 16 మంది మృతి, 150 మందికి పైగా గాయాలు

ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసు: మళ్లీ చిక్కుల్లో సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి

సింధూర్ ఎఫెక్ట్: మౌలానా మసూద్ అజార్ కుటుంబంలో పది మంది పోయారు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments