Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధాని మోడీని సోషల్ మీడియాలో నిలదీసిన ప్రకాష్ రాజ్

డీవీ
శనివారం, 10 ఫిబ్రవరి 2024 (16:12 IST)
Prakash Raj
ఆల్ ఇండియా నటుడు ప్రకాష్ రాజ్ పొలిటికల్ గా సామాజిక వేత్తగా పలు అంశాలను సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తుంటాడు. ప్రధాని మోదీపైనా, బిజెపి పైనా పలు సందర్భాలలో బాణాలు ఎక్కుపెట్టారు. తాజాగా పార్లమెంట్ లో పూజాలు, హోమాలు చేయడంపై ఆయన స్పందించారు. మనది హిందూ దేశం. అన్ని మతాల వారు వున్నారు. అందులో పార్లమెంట్ లో అన్ని మతాలవారిని గౌరవించాలి. కానీ అక్కడ పూజలు, హోమాలు ఎందుకు చేస్తున్నారు. మిమ్మల్ని చేయమని ఎవరు చెప్పారు? ముర్మురు గారు చెప్పారా?
 
పార్లమెంట్ మా హౌస్. మనందరి హౌస్. ఇక్కడ నుంచి అందరం అక్కడికి మేథావులను పంాపం. ప్రశ్నించడానికి ఇదే సమరైన సమయం. అలాగే, పదకొండు రోజులపాటు టెంపుల్ రన్నింగ్ లో వున్నారు. దేశానికి ప్రదాని లేకుండా నడిచింది. అలాంటప్పుడు ప్రధానమంత్రి ఎందుకు? రిజైన్ చేసి హాయిగా మీ ఇంటిలో హోమాలు, పూజలు చేసుకోండి. ఒక్క సారి ఆత్మపరిశీలన చేసుకోండి. దేశానికి మీరేం చేశారని? అంటూ తనదైన శైలిలో ప్రశ్నించారు. మరి దీనికి బిజెపి నాయకులు ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మనమిద్దరం నల్లగా ఉంటే బిడ్డ ఇంత తెల్లగా ఎలా పుట్టాడు? భార్యను ప్రశ్నించిన భర్త... సూసైడ్

పహల్గామ్ ఊచకోతలో పాల్గొన్న స్థానిక ఉగ్రవాదులు: ఆ ఇంటి తలుపు తీయగానే పేలిపోయింది

Hyderabad MLC Elections: హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఎంఐఎం గెలుపు

పరువు నష్టం దావా కేసులో మేధా పాట్కర్ అరెస్టు

జగన్ బ్యాచ్ అంతా ఒకే గూటి పక్షులా?... విజయవాడ జైలులో ఒకే బ్యారక్‌‌లోనే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments