Webdunia - Bharat's app for daily news and videos

Install App

"పుష్ప" ట్రైలరుపై క్లారిటీ - డిసెంబరు 6న ఫిక్స్

Webdunia
సోమవారం, 29 నవంబరు 2021 (12:19 IST)
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - కె.సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్ర "పుష్ప". రష్మిక మందన్నా హీరోయిన్. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. రెండు భాగాలుగా రానున్న ఈ చిత్రం తొలి భాగాన్ని డిసెంబరు 17వ తేదీన రిలీజ్ చేయనున్నారు. అయితే, ఈ చిత్రం ట్రైలర్ డిసెంబరు 6వ తేదీన విడుదల చేయనున్నట్టు చిత్ర బృందం తాజాగా వెల్లడించింది. 
 
ఎర్రచందన్ స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అలాగే, 'పుష్ప'  ట్రైలర్ వేడుక దుబాయ్‌లో నిర్వహించేలా ప్లాన్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మించారు. 
 
ఇందులో మలయాళ నటుడు పహాద్ పాజిల్, సునీల్, యాంకర్ అనసూయలు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో ప్రధాన విలన్ పాత్రలో హాస్య నటుడు సునీల్ నటిస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. ఇందులో వాస్తవమెంతో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వేచి చూడాల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Big Boss in AP Liquor Scam: ఏపీ మద్యం కుంభకోణం-బిగ్ బాస్ జగన్‌ను జైలుకు పంపాలి సోమిరెడ్డి కామెంట్స్

Leopard : తిరుమలలో చిరుతపులి కదలికలు- భయాందోళనలో భక్తులు- టీటీడీ అలెర్ట్

KTR: తెలంగాణలో రాహుల్ గాంధీ ఈ ప్రాంతాల్లో పర్యటించాలి.. కేటీఆర్ డిమాండ్

Telangana: మావోయిస్టులతో చర్చలు జరపండి.. హింస వద్దు.. లెఫ్ట్ పార్టీలు

Rahul Gandhi: ఇతరులు ఏమి చెబుతున్నారో వినడం నేర్చుకున్నాను.. రాహుల్ గాంధీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments