Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఇండియా ఆన్ ఫిల్మ్'లో చిత్రాల ప్రదర్శన.. బాహుబలి-2ను వీక్షించనున్న మోడీ - బ్రిటీష్ రాణి

స్వతంత్ర భారతదేశం 70 యేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బ్రిటిష్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ ‘ఇండియా ఆన్ ఫిల్మ్’ కార్యక్రమం నిర్వహించనుంది. ఈ కార్యక్రమం వచ్చే నెల 24వ తేదీన జరుగనుంది. ఈ ఇండియన్ ఆన్ ఫిల్మ్ కార

Webdunia
బుధవారం, 1 మార్చి 2017 (17:33 IST)
స్వతంత్ర భారతదేశం 70 యేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బ్రిటిష్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ ‘ఇండియా ఆన్ ఫిల్మ్’ కార్యక్రమం నిర్వహించనుంది. ఈ కార్యక్రమం వచ్చే నెల 24వ తేదీన జరుగనుంది. ఈ ఇండియన్ ఆన్ ఫిల్మ్ కార్యక్రమంలో పలు భారతీయ చలనచిత్రాలను ప్రదర్శించనున్నారు. ఈ జాబితాలో "బాహుబలి-2" కూడా ఉంది. 
 
ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో రెండేళ్ల క్రితం తెరకెక్కించిన ‘బాహుబలి : ది బిగినింగ్’ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో ప్రశంసలు అందుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం రెండో భాగం ‘బాహుబలి: ది కన్ క్లూజన్’ కూడా వచ్చే నెలలో విడుదల కానుంది. ఇండియన్ ఆన్ ఫిల్మ్‌లో ప్రదర్శించనున్న ఈ చిత్రాన్ని ప్రధాని నరేంద్ర మోడీ, బ్రిటిష్ రాణి ఎలిజబెత్-2 వీక్షించనున్నట్లు సమాచారం. అయితే, ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రజల నమ్మాకాన్ని మోడీ కోల్పోయారు.. యోగి ఆదిత్యనాథ్ ప్రధాని కావాలి.. నెటిజన్ల డిమాండ్

రీల్స్ పిచ్చితో రెచ్చిపోతున్న యువత.. ప్రాణాలను ఫణంగా పెట్టి... (Video)

మాట తప్పడం వారి నైజం.. వారి వాగ్దానాలను ఎలా నమ్మను? శశిథరూర్ ట్వీట్

దేశ సార్వభౌమత్వానికి భంగం వాటిల్లితే చూస్తూ ఊరుకోం : భారత్

ముహూర్తం సమయంలో బ్లాకౌట్ - మొబైల్ లైట్ల వెలుగులో పెళ్లి!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments