Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభాస్ - పూజా హెగ్డేల 'రాధేశ్యామ్' సెన్సార్ పూర్తి.. షో రన్ టైమ్ ఎంతంటే...

Webdunia
ఆదివారం, 6 మార్చి 2022 (14:44 IST)
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన "రాధేశ్యామ్" చిత్రం ఈ నెల 11వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ చిత్రాన్ని చూసిన సెన్సార్ సభ్యులు యూఏ సర్టిఫికేట్‌ను మంజూరుచేశారు. అలాగే, ఈ చిత్రం రన్నింగ్ టైమ్ 2 గంటల 30 నిమిషాలు (అంటే 150 నిమిషాలు). 
 
యూవీ క్రియేషన్స్, గోపికృష్ణ మూవీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి సంగీతం జస్టిన్ ప్రభాకర్. 1970 నాటి ప్రేమకథ. ఈ చిత్రం విడుదలకు మరో ఐదు రోజుల సమయం మాత్రమే ఉండటంతో ప్రమోషన్ కార్యక్రమాలను చిత్ర బృందం ముమ్మరం చేసింది. ఇప్పటికే చెన్నైలో ఈ చిత్ర బృందం సందడి చేసింది. కాగా, తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Sritej: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన పుష్ప2 బాధితుడు శ్రీతేజ్

Monalisa: మోనాలిసా మేకోవర్ వీడియో వైరల్

వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు: విచారణను జూలై నెలాఖరుకు సుప్రీం వాయిదా

తెలంగాణాలో 30న టెన్త్ పరీక్షా ఫలితాలు - ఈసారి చాలా స్పెషల్ గురూ..!

Amaravati : అమరావతిని రాష్ట్ర రాజధానిగా ప్రకటించమని పార్లమెంటును కోరతాం..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments