Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు ప్రేమికుల దినోత్సవం : మధ్యాహ్నం స్పెషల్ గ్లింప్స్‌ రిలీజ్

Webdunia
సోమవారం, 14 ఫిబ్రవరి 2022 (08:34 IST)
ప్రపంచ వ్యాప్తంగా ఫిబ్రవరి 14వ తేదీన ప్రేమికుల దినోత్సవాన్ని ప్రేమికులు జరుపుకుంటారు. అయితే, ఈ వేలంటైన్స్ డే ను పురస్కరించుకుని హీరో ప్రభాస్ నటించిన కొత్త చిత్రం "రాధేశ్యామ్" నుంచి స్పెషల్ గ్లింప్స్‌ను రిలీజ్ చేయనున్నారు. సోమవారం మధ్యాహ్నం 1.43 గంటలకు ఈ గ్లింప్స్‌ను రిలీజ్ చేస్తామని రాధేశ్యామ్ చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. 
 
ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన ప్రేమ కథా చిత్రంగా తెరకెక్కించిన ఈ సినిమా నుంచి ఇప్పటివరకు రిలీజ్ చేసిన పాటలు, ట్రైలర్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న విషయం తెల్సిందే. తాజాగా వాలెంటైన్స్ డే సందర్భంగా సోమవారం మధ్యాహ్నం 1.43 గంటలకు స్పెషల్ గ్లింప్స్‌ను రిలీజ్ చేయనున్నట్టు మూవీ మేకర్స్ ప్రకటించారు. 
 
ఈ విషయాన్ని తెలుపుతూ ఆదివారమే ఓ పోస్టర్‌ను కూడా రిలీజ్ చశారు. ఈ పోస్టర్‌లో హీరోయిన్ పూజా హెగ్డే రంగులు చల్లుతూ కనిపించగా, ప్రభాస్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఆలోచిస్తున్నట్టు చూపించారు. పోస్టర్‌ని అంతా రంగులు, పూలతో నింపేశారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాగల 48 గంటల్లో పాకిస్తాన్ ముక్కలవుతుందా? పాక్ లోని బెలూచిస్తాన్ స్వతంత్ర దేశమవుతుందా?

పాకిస్తాన్ ప్రజల్లో యుద్ధ భయం: డబ్బు కోసం ATMల ముందు బారులు

Operation sindhoor కి ప్రతీకారంగా ఎల్‌ఓసీ వద్ద పాక్ కాల్పులు: 16 మంది మృతి, 150 మందికి పైగా గాయాలు

ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసు: మళ్లీ చిక్కుల్లో సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి

సింధూర్ ఎఫెక్ట్: మౌలానా మసూద్ అజార్ కుటుంబంలో పది మంది పోయారు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments