Webdunia - Bharat's app for daily news and videos

Install App

''శ్రీవల్లి''కి చెర్రీ.. దర్శకధీరుడితో రామ్ చరణ్..

దర్శకధీరుడు, బాహుబలి రాజమౌళి, చరణ్ కాంబినేషన్‌లో వచ్చిన మగధీర వరుస రికార్డులను సృష్టించిన సంగతి తెలిసిందే. మళ్లీ ఇదే కాంబోలో ఓ సినిమా వస్తే బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇందుకు సమయం ఆసన్నమైందని

Webdunia
ఆదివారం, 10 సెప్టెంబరు 2017 (15:00 IST)
దర్శకధీరుడు, బాహుబలి రాజమౌళి, చరణ్ కాంబినేషన్‌లో వచ్చిన మగధీర వరుస రికార్డులను సృష్టించిన సంగతి తెలిసిందే. మళ్లీ ఇదే కాంబోలో ఓ సినిమా వస్తే బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇందుకు సమయం ఆసన్నమైందని ఫిల్మ్ నగర్‌లో జోరుగా వినిపిస్తోంది.

ఈ మధ్య కాలంలో మెగా ఫ్యామిలీకి రాజమౌళి మరింత చేరువయ్యారు. చెర్రీ నిర్మాతగా వ్యవహరిస్తోన్న 'సైరా నరసింహ రెడ్డి' టైటిల్ లోగో రిలీజ్ రాజమౌళి చేతుల మీదుగా జరిగింది. 
 
ఇక రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ తెరకెక్కించిన ''శ్రీ వల్లి" సినిమా, ఈ నెల 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు చెర్రీ ముఖ్య అతిథిగా వస్తున్నాడు.

ఈ నేపథ్యంలో రాజమౌళి నెక్స్ట్ మూవీ చరణ్ తోనేననే ప్రచారం జోరందుకుంది. 'రంగస్థలం 1985' తరువాత చరణ్ సెట్స్ పైకి వెళ్లేది రాజమౌళితోనేనని సినీ వర్గాల్లో టాక్ వస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్ణుడు చావుకు వంద కారణాలు అన్నట్టుగా వైకాపా ఓమిటికి బోలెడు కారణాలున్నాయ్... బొత్స

అధికారులు - కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే అప్పన్న భక్తులను చంపేసింది .. అందుకే వేటు!

నల్లమల అడవుల్లో ఒంటరిగా వెళ్లొద్దంటున్న అధికారులు.. ఎందుకు?

భారత్ ఆ పని చేస్తే పూర్తిస్థాయి యుద్ధానికి దిగుతాం : పాక్ ఆర్మీ చీఫ్ మునీర్

పెళ్లి పల్లకీ ఎక్కాల్సిన వధువు గుండెపోటుతో మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments