Webdunia - Bharat's app for daily news and videos

Install App

16 వేల థియేటర్లలో రజినీకాంత్ "2.O"

Webdunia
ఆదివారం, 11 నవంబరు 2018 (11:54 IST)
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ - సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం "2.O". ఈ చిత్రంలో గతంలో వచ్చిన 'రోబో'కు సీక్వెల్. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ విలన్‌‌గా నటిస్తున్న ఈ చిత్రం ఈ నెల 29వ తేదీ విడుదలకానుంది. 
 
ఈ చిత్రం దాదాపు వెయ్యి కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రాన్ని 2డి, 3డి థియేటర్స్‌లో రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే భారీ ఎత్తున ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అమెరికా ఈ సినిమా గురించిన తాజా సమాచారం ఒకటి బయటకు వచ్చింది.
 
యూఎస్‌లో ఈ సినిమాను 16,000 3డి స్క్రీన్స్‌లో రిలీజ్ చేస్తున్నారట. ఇప్పటివరకు అత్యధిక 3డి స్క్రీన్స్‌లో రిలీజ్ కాబోతున్న సినిమాగా 2 పాయింట్ ఓ రికార్డ్ సృష్టించింది. 
 
తమిళనాడులో 250 నుంచి 300 3డి స్క్రీన్స్‌లో సినిమాను రిలీజ్ చేస్తున్నారు. టాలీవుడ్‌లో కూడా భారీ ఎత్తున సినిమాను రిలీజ్ చేస్తుండటం విశేషం. అటు బాలీవుడ్‌లో కూడా ఈ సినిమాను అత్యధిక థియేటర్స్‌లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Moody రిపోర్ట్: భారత్ ఎదుగుతోంది.. పాకిస్థాన్ తరుగుతోంది.. ఉగ్రవాదులకు వంతపాడుతూ...

దాయాది దేశాన్ని ఏమార్చి దెబ్బకొట్టిన ప్రధాని మోడీ...

#Operation Sindoor పేరుతో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులకు కాళరాత్రిని చూపించిన భారత్!!

Modi: ఆపరేషన్ సింధూర్ సక్సెస్.. ఉగ్రవాదులే లక్ష్యంగా సైనిక చర్య.. ప్రధాన మంత్రి

భారత్-పాకిస్థాన్ ఆపరేషన్ సింధూర్.. చైనా ఆందోళన.. శాంతించండి అంటూ..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments