Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొహమాటంతో నష్టం జరిగింది... : రకుల్ ప్రీత్ సింగ్

టాలీవుడ్ చిత్రపరిశ్రమలో ఉన్న కుర్రకారు హీరోయిన్లలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. ఈమెకు ఇటీవలి కాలంలో ఆఫర్లు బాగా తగ్గిపోయాయి. పైపెచ్చు.. ఆమె నటించిన ఒకటి రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తాపడ్డాయి.

Webdunia
ఆదివారం, 11 మార్చి 2018 (10:36 IST)
టాలీవుడ్ చిత్రపరిశ్రమలో ఉన్న కుర్రకారు హీరోయిన్లలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. ఈమెకు ఇటీవలి కాలంలో ఆఫర్లు బాగా తగ్గిపోయాయి. పైపెచ్చు.. ఆమె నటించిన ఒకటి రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తాపడ్డాయి. దీంతో ఆమె తమిళం, బాలీవుడ్ వైపు దృష్టిసారించింది. అక్కడ కూడా ఆమెకు అదృష్టం వరించలేదు. 
 
దీనిపై ఆమె స్పందిస్తూ, తనకు దక్షిణాదిలో సినీ ఆఫర్లు తగ్గిపోయాయంటూ జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదన్నారు. ఆ వార్తలతో తాను ఏకీభవించబోనని స్పష్టంచేశారు. సినిమాల ఎంపికలో తాను కొన్ని పొరపాట్లు చేసిన మాట నిజమేనని చెప్పింది. తెలిసి కూడా కొన్ని తప్పులు చేశానని... ఒక్కోసారి అలా చేయాల్సిన పరిస్థితులు వస్తాయని చెప్పుకొచ్చింది. 
 
కొన్ని సందర్భాల్లో మొహమాటం వల్ల కొన్ని చేయాల్సి వస్తుందని... అవి కూడా తప్పులు జరగడానికి కారణమవుతాయన్నారు. తన సినిమాలు కొన్ని పరాజయం కావడానికి పైవన్నీ కారణాలే అని తెలిపింది. ఇకపై అలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడతానని తెలిపింది. ఇటీవల బాలీవుడ్‌లో విడుదలైన తన చిత్రం 'అయ్యారీ' నిరాశపరిచినప్పటికీ... తన నటనకు మాత్రం ప్రశంసలు దక్కాయని గుర్తుచేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశం దాడులతో పాకిస్తాన్ కకావికలం: బంకర్‌లో దాక్కున్న పాకిస్తాన్ ప్రధానమంత్రి

INS Vikrant గర్జన: పాకిస్తాన్ లోని కరాచీ పోర్టు నేలమట్టం (video)

జమ్మూపై పాకిస్తాన్ క్షిపణి, డ్రోన్ దాడులు: పాక్ 2 JF17 ఫైటర్ జెట్లను కూల్చేసిన భారత సైన్యం

Anantapur MP: అనంతపురం ఎంపీ సోదరి హెలికాఫ్టర్ ప్రమాదంలో మృతి

Telangana: ప్రతి నెల ఒకటో తారీఖున జీతాలు చెల్లిస్తున్నాం.. భట్టి విక్రమార్క

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments