Webdunia - Bharat's app for daily news and videos

Install App

కడప పెద్ద దర్గా ఉరుసు మహోత్సవంలో రామ్ చరణ్

డీవీ
శుక్రవారం, 15 నవంబరు 2024 (16:21 IST)
charan kadapa darga
80వ నేష‌న‌ల్ ముషాయ‌రా గ‌జ‌ల్ ఈవెంట్‌ను ఈ నెల 18న క‌డ‌పలోని అమీన్ పీర్‌ ద‌ర్గాలో నిర్వ‌హించ‌నున్నారు. ఈ వేడుక‌కు ముఖ్య అతిథిగా గ్లోబల్ స్టార్ శ్రీ రామ్‌చ‌ర‌ణ్ హాజ‌రు కానున్నారు. కడప అమీన్ పీర్ దర్గా గొప్ప చరిత్ర మరియు ప్రాముఖ్యతకు ప్రసిద్ధి చెందిన ఒక ప్రముఖ ఆధ్యాత్మిక ప్రదేశం. అటువంటి కార్యక్రమాన్నికి మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథిగా పాల్గొనడం ఎంతో గౌరవప్రదమైన విషయని అభిమానులు తెలియజేస్తున్నారు.
 
ఇటీవలే పాట్నాలో రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ టీజర్ కార్యక్రమంలో పాల్గొని చిత్ర గురించి పలు విషయాలు తెలియజేశారు. కాగా, కొంతకాలంగా కడప దర్గా విషయంలో రామ్ చరణ్ సెంటిమెంట్ గా భావిస్తుంటారు. అందులో తన సినిమా ప్రమోషన్ లో భాగంగా పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. జనవరిలో సినిమా విడుదల కావడంతో మరిన్ని పుణ్య క్షేత్రాలను చరన్ సందర్శించనున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Mock Drills: సివిల్ మాక్ డ్రిల్స్‌పై రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచన- శత్రువులు దాడి చేస్తే?

ఇదిగో ఇక్కడే వున్నారు పెహల్గాం ఉగ్రవాదులు అంటూ నదిలో దూకేశాడు (video)

పాకిస్థాన్ మద్దతుదారులపై అస్సాం ఉక్కుపాదం : సీఎం హిమంత

పెళ్లి- ఫుడ్ స్టాల్.. తందూరీ, రోటీల విషయంలో గొడవ.. ఇద్దరు యువకుల బలి.. ఎలా?

కేంద్ర మాజీ మంత్రి ఏ.రాజాకు ప్రాణాపాయం తప్పింది - ఎలాగో చూడండి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments