Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేంద్ర సింగ్ ధోనీని కలిసిన ఆర్ఆర్ఆర్ స్టార్ చెర్రీ

Webdunia
బుధవారం, 4 అక్టోబరు 2023 (22:02 IST)
Dhoni
ఆర్ఆర్ఆర్ దర్శకుడు రామ్ చరణ్ బుధవారం ముంబైలోని సిద్ధి వినాయకుడిని దర్శనం చేసుకున్న తర్వాత.. తిన్నగా టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని కలిశాడు. దీనికి సంబంధించిన ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 
 
కాగా టాలీవుడ్ టాప్ హీరో అయిన రామ్ చరణ్ ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు శంకర్ డైరక్షన్‌లో రాజకీయ నేపథ్యం గల గేమ్ ఛేంజర్ చిత్రంలో నటిస్తున్నాడు. 
 
ఇందులో కియారా అద్వానీ హీరోయిన్. అంతేగాకుండా ఇందులో ఎస్‌జే సూర్య, అంజలి,  శ్రీకాంత్, సముద్రకని వంటి అగ్ర తారాగణం ఇందులో నటిస్తున్నారు. 

Dhoni- Ramcharan

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశం-పాకిస్తాన్ మధ్య పూర్తి స్థాయి యుద్ధం జరుగుతుందా?

Jagan Padayatra 2.0 : 2027లో పాదయాత్ర 2.0 చేపడతారు.. గుడివాడ అమర్‌నాథ్

భారత్ దెబ్బకు ఎండిపోతున్న పాక్ నదులు... ఖరీఫ్ సీజన్ నుంచే నీటి కటకటా

భారత్ ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్‌ చేపట్టిందా?.. సిగ్గులేదా ఆ మాట చెప్పడానికి.. పాక్‌ను ఛీకొట్టిన దేశాలు...

కాశ్మీర్‌లో సాగుతున్న ఉగ్రవేట... ఆయుధాలతో ఇద్దరి అరెస్టు - యుద్ధ సన్నద్ధతపై కీలక భేటీ!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments