Webdunia - Bharat's app for daily news and videos

Install App

''మహానటి''గా కీర్తి సురేష్ అదుర్స్.. రామ్ చరణ్

''మహానటి'' సినిమా మే 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాపై ప్రముఖ తారలందరూ.. ప్రశంసల జల్లు కురిపించారు. కీర్తి సురేశ్ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వ

Webdunia
గురువారం, 7 జూన్ 2018 (10:59 IST)
''మహానటి'' సినిమా మే 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాపై ప్రముఖ తారలందరూ.. ప్రశంసల జల్లు కురిపించారు. కీర్తి సురేశ్ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు. మహానటి సినిమాను చూసిన సినీ ప్రముఖులంతా యూనిట్‌కు అభినందనలు తెలియజేస్తున్నారు. 
 
ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి దర్శక నిర్మాతలను తన ఇంటికి ఆహ్వానించి సత్కరించిన సంగతి తెలిసిందే. తాజాగా మెగాస్టార్ తనయుడు కూడా మహానటి సినిమాపై ప్రశంసలు కురిపించాడు. బిజీగా ఉండటం వలన కాస్త ఆలస్యంగా ఈ సినిమా చూసినట్లు చరణ్ చెప్పాడు. 
 
ఆపై సోషల్ మీడియాలో ''మహానటి'' సినిమాపై స్పందించాడు. తన మనసును మహానటి ఎమోషనల్‌గా టచ్ చేసింది. నాగ్ అశ్విన్ ఎంతో అంకితభావంతో ఈ సినిమాను రూపొందించాడు. సావిత్రిగా కీర్తి సురేశ్ అద్భుతంగా నటించింది. ఈ పాత్రను ఆమె తప్ప వేరెవరూ ఇంతబాగా చేయలేరనిపించింది. సమంత, దుల్కర్, విజయ్ నటన సహజంగా వుందంటూ కితాబిచ్చాడు. ఇంత గొప్ప సినిమాను అందించిన నిర్మాతలకు చెర్రీ అభినందనలు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

India: పాకిస్తాన్ నుండి ప్రత్యక్ష-పరోక్ష దిగుమతులను నిషేధించిన భారత్

Sharmila: రాష్ట్రం రూ.10 లక్షల కోట్ల అప్పుల భారంతో ఉంది-వైఎస్ షర్మిల

థూ.. ఏజెంట్ దూషించి ఇజ్జత్ తీశాడు .. ట్రాక్టర్‌కు నిప్పు పెట్టిన రైతు (Video)

Jagan: రోమ్ తగలబడుతుంటే ఏపీ సర్కారు నీరో చక్రవర్తిలాగా ప్రవర్తిస్తోంది-జగన్ ఎద్దేవా

Alekhya Reddy: కల్వకుంట్ల కవితతో అలేఖ్య రెడ్డి స్నేహం.. భావోద్వేగ పోస్టు వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments