Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివాహ బంధాన్ని బలోపేతం చేసుకునేందుకు అమ్మ కావాలని అనుకోలేదు..

Webdunia
ఆదివారం, 14 మే 2023 (15:53 IST)
హీరో రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదల తన తొలి మాతృదినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆమె ఓ భావోద్వేగభరితమైన ట్వీట్ చేశారు. వాసత్వాన్ని కొనసాగించడానికో, మా వివాహ బంధాన్ని బలోపేతం చేసుకోవడానికో తాను అమ్మను కావాలని అనుకోలేదని చెప్పారు. ఈ సందర్భంగా ఆమె బేబీ బంప్‌తో ఉన్న ఓ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. తాను తొలి మదర్స్ డే జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. 
 
"మాతృత్వాన్ని స్వీకరించడానికి ఎంతో గర్వపడుతున్నా. నేను సమాజం అంచనాలకు అనుగుణంగా ఉండటానికో, వారసత్వాన్ని కొనసాగించడానికో, మా వివాహ బంధాన్ని బలోపేతం చేసుకోవాలనో నేను అమ్మను కావాలని అనుకోలేదు. అతులేని ప్రేమను నా బిడ్డకు ఇవ్వగలనని, జాగ్రత్తగా చూసుకోగలనని నేను మానసికంగా సిద్ధపడిన తర్వాతనే తల్లిని కావాలని నిర్ణయం తీసుకున్నా" అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చారు. 
 
ఉపాసన పెట్టిన ట్వీట్‌కు హీరోయిన్లు తమకు నచ్చిన విధంగా కామెంట్స్ చేశారు. కియారా అద్వానీ, సమంత, త్రిష, శ్రియ, సంయుక్త తదితరులు ఉన్నారు. హ్యాపీ మదర్స్ అండే అంటూ విషెస్ చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Beer : రూ.10వేల కోసం ప్రాణం పోయింది- ఏడాది క్రితమే పెళ్లి.. 8 రోజుల బిడ్డ కూడా?

Monkeys: యూపీలో ఎయిర్‌గన్‌తో కోతుల్ని కాల్చి చంపేశాడు.. నెలలో 60 వానరాలు హతం

Nellore : నెల్లూరు ఫైనాన్షియర్‌ చిన్నయ్యను నిద్రలోనే హత్య చేశారు... ఏమైంది?

హైదరాబాద్‌లో ఎక్కడెక్కడ మాక్ డ్రిల్స్ చేస్తారంటే...?

మాకేదన్నా జరిగితే అక్కడ ఒక్కరు కూడా మిగలరు : పాక్ రక్షణ మంత్రి వార్నింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments