వివాహ బంధాన్ని బలోపేతం చేసుకునేందుకు అమ్మ కావాలని అనుకోలేదు..

Webdunia
ఆదివారం, 14 మే 2023 (15:53 IST)
హీరో రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదల తన తొలి మాతృదినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆమె ఓ భావోద్వేగభరితమైన ట్వీట్ చేశారు. వాసత్వాన్ని కొనసాగించడానికో, మా వివాహ బంధాన్ని బలోపేతం చేసుకోవడానికో తాను అమ్మను కావాలని అనుకోలేదని చెప్పారు. ఈ సందర్భంగా ఆమె బేబీ బంప్‌తో ఉన్న ఓ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. తాను తొలి మదర్స్ డే జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. 
 
"మాతృత్వాన్ని స్వీకరించడానికి ఎంతో గర్వపడుతున్నా. నేను సమాజం అంచనాలకు అనుగుణంగా ఉండటానికో, వారసత్వాన్ని కొనసాగించడానికో, మా వివాహ బంధాన్ని బలోపేతం చేసుకోవాలనో నేను అమ్మను కావాలని అనుకోలేదు. అతులేని ప్రేమను నా బిడ్డకు ఇవ్వగలనని, జాగ్రత్తగా చూసుకోగలనని నేను మానసికంగా సిద్ధపడిన తర్వాతనే తల్లిని కావాలని నిర్ణయం తీసుకున్నా" అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చారు. 
 
ఉపాసన పెట్టిన ట్వీట్‌కు హీరోయిన్లు తమకు నచ్చిన విధంగా కామెంట్స్ చేశారు. కియారా అద్వానీ, సమంత, త్రిష, శ్రియ, సంయుక్త తదితరులు ఉన్నారు. హ్యాపీ మదర్స్ అండే అంటూ విషెస్ చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వామ్మో.. అంత ఆహారం వృధా అవుతుందా...

ముగిసిన నైరుతి రుతుపవన సీజన్ - కరువు ఛాయలు పరిచయం చేసి... చివరకు భారీ వర్షాలతో...

ఇసుక అక్రమ రవాణాపై ఉప్పందించాడనీ కాళ్లు చేతులు విరగ్గొట్టిన వైకాపా మూకలు

పెద్దలు పెళ్లిక ఒప్పుకోలేదని తనువు చాలించిన ప్రేమజంట... ఎక్కడ?

ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు శుభవార్త: కరెంట్ చార్జీలు తగ్గబోతున్నాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బాదం పప్పులు రోజుకి ఎన్ని తినాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఒక్క లవంగాను నోట్లో వేసుకుని నమిలితే...

థాంక్స్-ఎ-డాట్ కార్యక్రమంతో రొమ్ము క్యాన్సర్ పట్ల ఎస్‌బిఐ లైఫ్, బిసిసిఐ అవగాహన

టైప్ 1 మధుమేహం: బియాండ్ టైప్ 1 అవగాహన కార్యక్రమం

అధిక ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్‌కు చికిత్స చేయడం మెరుగైన గుండె ఆరోగ్యానికి దశల వారీ మార్గదర్శి

తర్వాతి కథనం
Show comments