Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలీవుడ్ సినిమాలు ఇక గోవిందా అనుకున్నారు.. పఠాన్‌తో సీన్ మారింది - ఆర్జీవీ

Webdunia
బుధవారం, 2 ఆగస్టు 2023 (22:13 IST)
రంగీలా, అమితాబ్ బచ్చన్ సర్కార్ వంటి హిట్ చిత్రాలను అందించిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. తాజాగా బాలీవుడ్ చిత్రసీమపై పాజిటివ్ కామెంట్స్ చేశాడు. ఓ ఇంటర్వ్యూలో ఆర్జీవీ మాట్లాడుతూ.. ఇకపై హిందీ సినిమాలు సక్సెస్ కావు అనే కోణాన్ని 'పఠాన్' మార్చేసింది.
 
పాన్ ఇండియా మూవీల ట్రెండ్ నడుస్తున్న వేళ.. జనాలు బాలీవుడ్‌ సినిమాల జోలికి పోరనే అభిప్రాయాన్ని 'ప‌ఠాన్‌' సినిమా మార్చేసింది. 'కాంతార‌', 'ఆర్‌ఆర్‌ఆర్‌', 'కేజీఎఫ్‌' వంటి సినిమాల జోరు నడుస్తున్న కాలంలో బాక్సాఫీస్ వద్ద పఠాన్ బ్లాక్ బస్టర్ హిట్ అందించిది. 
 
బహుశా రాజమౌళి ఒడిశాలోనో, గుజరాత్‌లోనో పుట్టి ఉంటే ఇలాంటి సినిమాలకు దర్శకత్వం వహించి ఉండేవాడు. ప్రస్తుతానికి తాను పొలిటికల్ థ్రిల్లర్ సినిమాపై దృష్టి పెడుతున్నాను. త్వరలో ఓ హిందీ చిత్రానికి దర్శకత్వం వహిస్తానని ఆర్జీవీ ప్రకటించాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

India: పాకిస్తాన్ నుండి ప్రత్యక్ష-పరోక్ష దిగుమతులను నిషేధించిన భారత్

Sharmila: రాష్ట్రం రూ.10 లక్షల కోట్ల అప్పుల భారంతో ఉంది-వైఎస్ షర్మిల

థూ.. ఏజెంట్ దూషించి ఇజ్జత్ తీశాడు .. ట్రాక్టర్‌కు నిప్పు పెట్టిన రైతు (Video)

Jagan: రోమ్ తగలబడుతుంటే ఏపీ సర్కారు నీరో చక్రవర్తిలాగా ప్రవర్తిస్తోంది-జగన్ ఎద్దేవా

Alekhya Reddy: కల్వకుంట్ల కవితతో అలేఖ్య రెడ్డి స్నేహం.. భావోద్వేగ పోస్టు వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments