Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనుపై మనసుపడిన పూరీ జగన్నాథ్.. ఆ పాత్రలో ఛార్మీ?

Webdunia
బుధవారం, 23 జనవరి 2019 (11:32 IST)
పూరీ జగన్నాథ్.. ఒకపుడు టాలీవుడ్ టాప్ దర్శకుల్లో ఒకరు. 'పోకిరి' వంటి అనేక బ్లాక్‌బస్టర్ హిట్లు ఇచ్చిన దర్శకుడు. ప్రస్తుతం ఈయన వరుస ప్లాపులతో ఇబ్బందిపడుతున్నారు. అయినప్పటికీ ఓ మంచి హిట్ కొట్టేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు. ఇందులోభాగంగా రామ్ హీరోగా "ఐస్మార్ట్ శంకర్" అనే చిత్రాన్ని తెరకెక్కించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. 
 
ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్‌తో పాటు టైటిల్‌ను కూడా వెల్లడించి, ఈ మూవీపై భారీ అంచనాలే పెంచాడు. అయితే, ఈ చిత్రంలో క‌థానాయిక‌గా అనూ ఎమ్మాన్యుయేల్‌ని తీసుకోవాల‌ని అనుకుంటున్నాడ‌ట‌. 
 
ఈమెతో పాటు మ‌రో హీరోయిన్‌కి కూడా ఇందులో న‌టించే అవ‌కాశం ఉండ‌గా, పూరీ ఎవరిని ఎంపిక చేస్తారా అనే సందేహం అంద‌రిలో నెల‌కొంది. ఈ చిత్రాన్ని మే నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకునిరానున్నారు. ఈ చిత్రానికి ఛార్మి సహ నిర్మాతగా వ్యవహరిస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Operation Sindoor impact: పాకిస్తాన్ ప్రతీకారం తీర్చుకుంటుంది.. ఈ యుద్ధాన్ని చివరి వరకు తీసుకెళ్తాం

Rahul Gandhi: రాహుల్ గాంధీ పార్లమెంటరీ సభ్యత్వం సవాలు- పిటిషన్ కొట్టివేత

India: 25 వైమానిక మార్గాలను నిరవధికంగా మూసివేసిన భారత్

రాగల 48 గంటల్లో పాకిస్తాన్ ముక్కలవుతుందా? పాక్ లోని బెలూచిస్తాన్ స్వతంత్ర దేశమవుతుందా?

పాకిస్తాన్ ప్రజల్లో యుద్ధ భయం: డబ్బు కోసం ATMల ముందు బారులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments