Webdunia - Bharat's app for daily news and videos

Install App

అర్థ సెంచరీ కొట్టిన 'రంగస్థలం'.. ఖుషీలో మిస్టర్ 'సి'

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - సమంత జంటగా నటించిన చిత్రం రంగస్థలం. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గత మార్చి నెలలో విడుదలై అర్థ సెంచరీ కొట్టింది. అంటే యాభై రోజులు పూర్తి చేసుకుంది.

Webdunia
శుక్రవారం, 18 మే 2018 (11:22 IST)
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - సమంత జంటగా నటించిన చిత్రం రంగస్థలం. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గత మార్చి నెలలో విడుదలై అర్థ సెంచరీ కొట్టింది. అంటే యాభై రోజులు పూర్తి చేసుకుంది. బ్లాక్‌బస్టర్ హిట్ సాధించిన ఈ చిత్రం... తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లోను వసూళ్ల పరంగా దుమ్మురేపేసింది. దర్శకుడిగా సుకుమార్‌ను ఈ సినిమా మరో మెట్టుపైన నుంచో బెట్టింది.
 
అలా ఈ సినిమా ఇప్పటికీ కొన్ని థియేటర్స్‌లో సందడి చేస్తూ 50 రోజులను పూర్తి చేసుకుంది. ఈ సినిమా తరువాత 'భరత్ అనే నేను' .. 'నా పేరు సూర్య' వంటి పెద్ద హీరోల సినిమాలు వచ్చినా, అవి 'రంగస్థలం' సినిమా వసూళ్లపై చూపించిన ప్రభావం చాలా తక్కువనే చెప్పాలి. 
 
వసూళ్ల పరంగా.. నటన పరంగా చరణ్ కెరియర్లోనే ఇది చెప్పుకోదగిన చిత్రంగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్లకి పైగా గ్రాస్‌ను సాధించిన ఈ సినిమా, రూ.120 కోట్లకి పైగా షేర్‌ను రాబట్టింది. కథ.. కథనాలు.. సంగీత సాహిత్యాలు.. చిత్రీకరణ ఈ సినిమాకి ప్రధానబలంగా నిలిచి, ఈ స్థాయి విజయాన్ని కట్టబెట్టాయి. ఈ చిత్రాన్ని చూసిన అనేక ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ జీతం మొత్తం అనాధ పిల్లలకు ఇచ్చేశారు

Chardham Yatra: పాకిస్తాన్ దాడుల ముప్పు: చార్‌ధామ్ యాత్రను నిలిపివేసిన భారత సర్కారు

Hyderabad: పది లక్షల రూపాయల్ని కాజేసిన కిలేడీ

India: పాకిస్తాన్‌లోని డ్రోన్ లాంచ్ ప్యాడ్‌లను ధ్వంసం చేసిన భారత్ (video)

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments