Webdunia - Bharat's app for daily news and videos

Install App

'చిరు'ను ఆటపట్టించిన ఆ ముగ్గురు హీరోయిన్లు.. జ్ఞాపకాలు ఎప్పుడూ తియ్యగానే ఉంటాయి...

తెలుగు చిత్ర పరిశ్రమలో మూడు దశాబ్దాల అగ్రహీరోగా కొనసాగిన హీరో మెగాస్టార్ చిరంజీవి. ఈ హీరోను ముగ్గురు హీరోయిన్లు తెగ ఆటపట్టించారట. దీనికి సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Webdunia
బుధవారం, 30 నవంబరు 2016 (16:27 IST)
తెలుగు చిత్ర పరిశ్రమలో మూడు దశాబ్దాల అగ్రహీరోగా కొనసాగిన హీరో మెగాస్టార్ చిరంజీవి. ఈ హీరోను ముగ్గురు హీరోయిన్లు తెగ ఆటపట్టించారట. దీనికి సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సాధారణంగా మెగా ఫ్యామిలీ హీరోల గురించి ఏదేని చిన్న వార్త వస్తే మెగా అభిమానులు దానిపై ఆరా తీస్తుంటారు. అలాంటిది చిరంజీవిపై వస్తే ఊరుకుంటారా? ఏంటి?. 
 
తాజాగా సోషల్ మీడియాలో ఓ ఫొటో చక్కర్లు కొడుతున్న ఫోటో కథను తెలుసుకునే ప్రయత్నం చేస్తే.. ముగ్గురు హీరోయిన్లు 'చిరు'ను ఆటపట్టిస్తున్నట్లు ఆ ఫొటోలో ఉంది. 'సుమలత'.. 'జయసుధ'.. 'సుహాసిని' ముగ్గురూ 'చిరు'తో దిగిన అప్పటి ఫొటో అది. 'జయసుధ' తన ఫేస్‌బుక్‌లో ఈ ఫొటో పోస్టు చేశారు. 'జ్ఞాపకాలు ఎప్పుడూ తియ్యగానే ఉంటాయి.. మేము తిరిగి వెనక్కి వెళ్లాలని కోరుకుంటున్నా' అంటూ పోస్టింగ్‌లో 'జయ' రాసుకొచ్చారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణ ఎప్ సెట్ ఫలితాలు రిలీజ్ - తొలి మూడు స్థానాలు ఆంధ్రా విద్యార్థులవే...

వీర జవాను మురళీ నాయక్ శవపేటికను మోసిన మంత్రి నారా లోకేశ్ - తండా పేరు మార్పు!!

ప్రపంచ పటంలో పాకిస్థాన్ పేరును లేకుండా చేయాలి.. : వీర జవాను కుమార్తె (Video)

బ్రహ్మోస్ క్షిపణుల శక్తి తెలియని వారు పాక్‌ను అడిగి తెలుసుకోండి : యోగి ఆదిత్యనాథ్ (Video)

శాంతి చర్చలకు వెళ్లిన ప్రధాని మోడీని పాకిస్థాన్‌కు పంపాలా? సీపీఐ నేత నారాయణ ప్రశ్న (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments