Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాకు 24 గంటలూ నిద్రలేదు.. అందుకే పొగరుగా.. రష్మీ గౌతమ్

Webdunia
బుధవారం, 2 జనవరి 2019 (09:16 IST)
జబర్దస్త్ షో ద్వారా మంచి పేరు కొట్టేసిన రష్మీ గౌతమ్.. ప్రస్తుతం అభిమానులకు ఆన్‌లైన్ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఈ మేరకు ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు ధీటుగా సమాధానమిచ్చింది. తాజాగా ఎయిర్ పోర్టులో రష్మీ దురుసుగా ప్రవర్తించిందని.. ఆమె ప్రవర్తన సరిగ్గా లేదని ఓ ఫ్యాన్ చేసిన ట్వీట్‌కు రష్మీ ఘాటుగా సమాధానమిచ్చింది. 
 
తనకు 24 గంటలు నిద్రలేదని.. మూడు విమానాలు మారి అసలే నీరసంగా, అలసిపోతే అలాగే ప్రవర్తించాల్సి వుంటుంది. అందుకే పొగరుగా, దురుసుగా ప్రవర్తించాల్సి వచ్చింది. అయినా తన కెరీర్‌ బాగుంటుంది.. అంటూ ఆ ఫ్యాన్‌కు కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలిపింది.. రష్మీ. 
 
అంతేగాకుండా తాను సౌమ్యంగా వుండాలని, పద్ధతిగా వుండాలని ఎవ్వరూ చెప్పాల్సిన అవసరం లేదని వెల్లడించింది. కాగా ఇటీవల ఆన్‌లైన్ ఇంటర్వ్యూలో ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు రష్మీ సౌమ్యంగా బదులిచ్చిన సంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్‌ దెబ్బకు బెంబేలెత్తిపోతున్న పాక్ సైనికులు!

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments