Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్వరలో కార్తీ సరసన నటించనున్న రష్మిక..

Webdunia
శనివారం, 23 ఫిబ్రవరి 2019 (17:32 IST)
ఛలో, గీతా గోవిందం వంటి చిత్రాలతో టాలీవుడ్‌‌కు పరిచయమయ్యారు రష్మిక. ఆమె మొదటిసారిగా టాలీవుడ్‌లో నటించిన ఈ రెండు చిత్రాలతో సూపర్ హిట్ సాధించారు. తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రష్మిక.. ఇప్పుడు ఇక్కడ క్రేజీ హీరోయిన్‌గా మారిపోయారు. ఇక ఈ చిత్రాల విజయంతో రష్మిక ఫుల్‌స్పీడ్‌లో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం రష్మిక విజయ్ దేవరకొండతో డియర్ కామ్రేడ్, నితిన్‌తో భీష్మ చిత్రాలతో బిజీగా ఉన్నారు.
 
ఇప్పుడు ఈ భామ కోలీవుడ్‌లో కూడా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. తాజాగా సోషల్ మీడియాలో తన అభిమానులు కూడా ఇదే విషయాన్ని ప్రశ్నలుగా అడిగారు. అప్పుడు రష్మిక.. నాకు కూడా కోలీవుడ్‌లో సినిమాలు చేయాలని ఉందనే కోరికను వెల్లడించారు. అయితే ప్రస్తుతం ఆ దిశగానే అడుగులు పడుతున్నట్లు సమాచారం. త్వరలోనే యంగ్ హీరో కార్తీ సరసన రష్మిక జోడిగా నటించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్‌ దెబ్బకు బెంబేలెత్తిపోతున్న పాక్ సైనికులు!

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments