Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా ఇద్దరి జీవితాలు అందుకే నాశనమయ్యాయి : జోగి నాయుడు

Webdunia
సోమవారం, 1 జులై 2019 (14:06 IST)
మా ఇద్దరి జీవితాలు అందుకే నాశనయమ్యాయని నటుడు జోగినాయుడు అంటున్నారు. ఈయన బుల్లితెర యాంకర్ ఝాన్సీని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఎనిమిదేళ్ళ పాటు వీరి జీవితం సాఫీగానే సాగిపోయింది. ఆ తర్వాత ఏర్పడిన మనస్పర్ధల కారణంగా వీరిద్దరూ విడిపోయారు. 
 
నిజానికి వీరిద్దరి మధ్య ఏర్పడిన మనస్పర్ధల కారణంగా విడిపోయినట్టు ప్రచారం ఉంది. అసలు వారెందుకు విడిపోయారో అతి కొద్దిమందికి మాత్రమే తెలుసు. తాజాగా ఝాన్సీతో విడాకులు తీసుకోవడానికి గల కారణాలను జోగి నాయుడు వెల్లడించారు. 
 
ఝాన్సీతో ప్రేమ వివాహానంతరం ఎనిమిదేళ్ళపాటు తమ జీవితం సాఫీగా సాగిపోయిందన్నారు. సరదాలు, విలాసాల విషయంలో ఇతరులతో పోల్చుకోవడం వల్లే జీవితాలు నాశమవుతాయని, అలాంటి అంశాల కారణంగానే తమ మధ్య కూడా గొడవలు మొదలయ్యాయని వెల్లడించాడు. 
 
ఝాన్సీ తన నుంచి విడిపోవడానికి ఆర్థిక పరమైన విషయాలే కారణమని, ఆమె కోసం తాను 8 ఏళ్లపాటు ఎదురు చూసి ఆ తర్వాతే మరో వివాహం చేసుకున్నానని జోగినాయుడు తెలిపాడు. అంతేకానీ, ఝాన్సీని తాను వేధించినట్టు వచ్చిన వార్తల్లో రవ్వంత కూడా నిజం లేదని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాగల 48 గంటల్లో పాకిస్తాన్ ముక్కలవుతుందా? పాక్ లోని బెలూచిస్తాన్ స్వతంత్ర దేశమవుతుందా?

పాకిస్తాన్ ప్రజల్లో యుద్ధ భయం: డబ్బు కోసం ATMల ముందు బారులు

Operation sindhoor కి ప్రతీకారంగా ఎల్‌ఓసీ వద్ద పాక్ కాల్పులు: 16 మంది మృతి, 150 మందికి పైగా గాయాలు

ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసు: మళ్లీ చిక్కుల్లో సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి

సింధూర్ ఎఫెక్ట్: మౌలానా మసూద్ అజార్ కుటుంబంలో పది మంది పోయారు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments