Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివాదంలో చిక్కుకున్న రిపబ్లిక్ సినిమా.. ఏమైంది?

Webdunia
బుధవారం, 6 అక్టోబరు 2021 (21:00 IST)
దేవకట్టా దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ హీరోగా వచ్చిన రిపబ్లిక్ సినిమా వివాదంలో చిక్కుకుంది. ఈ సినమాలోని కొన్ని సన్నివేశాలు తమ మనోభావాలను కించపరిచే విధంగా ఉన్నాయంటూ ఏపీలోని కొల్లేరు సరస్సు ప్రాంతీయులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 
 
ఇప్పటికే ఈ సినిమాపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. తామంతా కొల్లేరుపై (కొల్లేరు లేక్) ఆధారపడి జీవిస్తుంటే ఆ సినిమాలో విషపూరిత రసాయనాలతో అక్కడ చేపల సాగు చేస్తున్నట్టుగా చూపించారన్నారు. దీని వల్ల తమ జీవనోపాధి దెబ్బ తింటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 
సినిమా యూనిట్‌పై జిల్లా కలెక్టర్, ఎస్పీకు ఫిర్యాదు చేశారు. సినిమా యూనిట్ వెంటనే స్పందించి కొల్లేరుపై చిత్రీకరించిన సన్నివేశాల్ని తొలగించాలని కోరారు. లేనిపక్షంలో కోర్టుకు వెళ్తామని హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Beer : రూ.10వేల కోసం ప్రాణం పోయింది- ఏడాది క్రితమే పెళ్లి.. 8 రోజుల బిడ్డ కూడా?

Monkeys: యూపీలో ఎయిర్‌గన్‌తో కోతుల్ని కాల్చి చంపేశాడు.. నెలలో 60 వానరాలు హతం

Nellore : నెల్లూరు ఫైనాన్షియర్‌ చిన్నయ్యను నిద్రలోనే హత్య చేశారు... ఏమైంది?

హైదరాబాద్‌లో ఎక్కడెక్కడ మాక్ డ్రిల్స్ చేస్తారంటే...?

మాకేదన్నా జరిగితే అక్కడ ఒక్కరు కూడా మిగలరు : పాక్ రక్షణ మంత్రి వార్నింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments