Webdunia - Bharat's app for daily news and videos

Install App

RIP కాపుస్, కంగ్రాట్స్ కమ్మాస్.. పవన్‌పై ఆర్జీవీ ఫైర్

Webdunia
సోమవారం, 9 జనవరి 2023 (12:29 IST)
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆదివారం టీడీపీ అధినేత  చంద్రబాబు నాయుడుతో పవన్ కళ్యాణ్ భేటీపై ఆర్జీవీ షాకింగ్ ట్వీట్ చేశారు. 
 
ఆర్జీవీ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి ట్వీట్ చేశారు. డబ్బు కోసం పవన్ తన సొంత కాపురాన్ని కమ్మల కోసం అమ్ముతాడని తాను ఊహించలేదని ఆర్జీవీ తన ట్వీట్‌లో పేర్కొన్నాడు. 
 
ఇంకా "RIP కాపుస్, కంగ్రాట్స్ కమ్మాస్" అని రాసుకొచ్చాడు. అతని ట్వీట్‌పై స్పందించిన టీడీపీ నాయకుడు బుద్దా వెంకన్న, ఆర్జీవీ కామంతో కాళ్లు నొక్కేస్తాడని తనకు తెలుసు కానీ డబ్బు కోసం అతను ఏదైనా చేయగలడని ఊహించలేదని ఫైర్ అయ్యాడు.
 
అంతకుముందు ఆర్జీవీ కందుకూరు, గుంటూరు తొక్కిసలాట ఘటనలపై స్పందించారు. చంద్రబాబును టార్గెట్ చేస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. హిట్లర్ ముస్సోలిని తర్వాత చంద్రబాబేనని.. పేద ప్రజల ప్రాణాలు ఆయన గడ్డిపోచతో సమానం అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్‌లో పాకిస్థాన్ ఎక్కడెక్కడ దాడులు చేస్తుంది? హైదరాబాద్ - వైజాగ్‌లు ఏ కేటగిరీలో ఉన్నాయి?

రిజర్వేషన్ వ్యవస్థ రైలు కంపార్టుమెంట్‌లా మారిపోయింది : సుప్రీం జడ్జి సూర్యకాంత్

భారతదేశం-పాకిస్తాన్ మధ్య పూర్తి స్థాయి యుద్ధం జరుగుతుందా?

Jagan Padayatra 2.0 : 2027లో పాదయాత్ర 2.0 చేపడతారు.. గుడివాడ అమర్‌నాథ్

భారత్ దెబ్బకు ఎండిపోతున్న పాక్ నదులు... ఖరీఫ్ సీజన్ నుంచే నీటి కటకటా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments