Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనంత్ అంబానీ - రాధిక మర్చంట్ వేడుకలో రిహాన్నా.. అంత తీసుకుందా?

సెల్వి
శనివారం, 2 మార్చి 2024 (15:52 IST)
Rihanna
అనంత్ అంబానీ - రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకల కోసం పాప్ క్వీన్ రిహన్నా జామ్‌నగర్‌కు చేరుకున్నారు. ఈ ప్రీ వెడ్డింగ్ అతిథి జాబితాలో రిహన్న, మార్క్ జుకర్‌బర్గ్, బిల్ గేట్స్, ఇవాంకా ట్రంప్ పేర్లు వుండటం అందరినీ ఆశ్చర్యం కలిగించింది. 
 
ఈ ఈవెంట్‌లో రిహానా స్టేజ్ పెర్‌ఫార్మెన్స్‌కు ఆమెకు అంబానీ దాదాపు 8-9 మిలియన్ డాలర్లు చెల్లించారని పుకారు ఉంది. ఇది దాదాపు 74 కోట్ల రూపాయలు. తాజాగా ప్రీ-వెడ్డింగ్ ఈవెంట్‌లో రిహానా స్టేజ్ షోకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.  
 
ఈ సందర్భంగా రిహన్నా తన "బర్త్‌డే కేక్", "పోర్ ఇట్ అప్" వంటి హిట్‌ సాంగ్స్‌తో ప్రేక్షకులను ఫిదా చేశారు. ఈ ఈవెంట్‌లో రిహానా ప్రదర్శన గ్రాండ్ సెలబ్రేషన్స్‌లో హైలైట్‌గా నిలిచింది. పాప్ క్వీన్ భారతదేశంలో భారీ అభిమానుల సంఖ్యను కలిగి ఉన్న సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఒకే ఒక్క దెబ్బకి గోడకి కరుచుకున్నాడు (video)

Volunteers: వాలంటీర్లను హెచ్చరించాం.. వారివల్లే ఓడిపోయాం... గుడివాడ అమర్‌నాథ్

భారత్‌లో పాకిస్థాన్ ఎక్కడెక్కడ దాడులు చేస్తుంది? హైదరాబాద్ - వైజాగ్‌లు ఏ కేటగిరీలో ఉన్నాయి?

రిజర్వేషన్ వ్యవస్థ రైలు కంపార్టుమెంట్‌లా మారిపోయింది : సుప్రీం జడ్జి సూర్యకాంత్

భారతదేశం-పాకిస్తాన్ మధ్య పూర్తి స్థాయి యుద్ధం జరుగుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments