Webdunia - Bharat's app for daily news and videos

Install App

అరికొంబన్‌పై సినిమా.. రిటర్న్ ఆఫ్ ది కింగ్.. 20మంది చంపింది..

Webdunia
సోమవారం, 29 మే 2023 (14:11 IST)
Arikomban
గత ఐదేళ్లుగా కేరళను వణికిస్తున్న అడవి ఏనుగు అరికొంబన్ కథను మలయాళంలో తెరకెక్కించనున్నారు. ఈ అరికొంబన్ ఏనుగు కథను ఫోకస్ చేస్తూ మలయాళంలో అరికొంబన్ పేరుతో ఓ సినిమా చేయబోతున్నారు. సాజిత్ యాహియా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పోస్టర్ విడుదల కాగా, ఈ సినిమా షూటింగ్ శ్రీలంకలో జరగనుందని సమాచారం.
 
కేరళలోని ఇడుక్కి జిల్లాలోని కేరళ-తమిళనాడు సరిహద్దు గ్రామాలను గత ఐదు సంవత్సరాలుగా ఒక్క అడవి అరికొంబన్ బెదిరిస్తోంది. చిన్నకనాల్, చందనపారై సహా పలు ప్రాంతాలను ఆక్రమించి ఇళ్లు, వ్యవసాయ భూములను దోచుకున్న అరికొంబన్ ఇప్పటి వరకు 20 మందిని చంపింది. 
 
ఇటీవల తేని జిల్లా అటవీ సరిహద్దుల్లోకి ప్రవేశించిన అరికొంబన్ రేషన్ దుకాణాన్ని ధ్వంసం చేసింది. 'రిటర్న్ ఆఫ్ ది కింగ్' అనే ట్యాగ్‌లైన్‌లో మేకర్స్ అరికొంబన్‌ను రాజుగా పరిచయం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశం-పాకిస్తాన్ మధ్య పూర్తి స్థాయి యుద్ధం జరుగుతుందా?

Jagan Padayatra 2.0 : 2027లో పాదయాత్ర 2.0 చేపడతారు.. గుడివాడ అమర్‌నాథ్

భారత్ దెబ్బకు ఎండిపోతున్న పాక్ నదులు... ఖరీఫ్ సీజన్ నుంచే నీటి కటకటా

భారత్ ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్‌ చేపట్టిందా?.. సిగ్గులేదా ఆ మాట చెప్పడానికి.. పాక్‌ను ఛీకొట్టిన దేశాలు...

కాశ్మీర్‌లో సాగుతున్న ఉగ్రవేట... ఆయుధాలతో ఇద్దరి అరెస్టు - యుద్ధ సన్నద్ధతపై కీలక భేటీ!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments