Webdunia - Bharat's app for daily news and videos

Install App

9 ఏళ్లు పూర్తయినందుకు సమంత అక్కినేని అలా చేసింది...

Webdunia
మంగళవారం, 26 ఫిబ్రవరి 2019 (21:14 IST)
ఈ ఏడాది ఫిబ్రవరి 26తో "ఏ మాయ చేసావే" సినిమా విడుదలై తొమ్మిది సంవత్సరాలు పూర్తి కావస్తోంది. ఆ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన సమంత తర్వాత కాలంలో అగ్ర హీరోయిన్‌గా మారింది. వ్యక్తిగత జీవితంలో కూడా సమంతకు ఈ సినిమా ఎంతో మేలు చేసింది. అప్పటి నుండి చైతు- సమంత మధ్య సాగిన ప్రేమ బంధం 2017 అక్టోబర్‌లో పెళ్లితో ముడిపడిపోయింది. ఈ సందర్భంగా సమంత పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.
 
ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించిన మంజుల మంగళవారం ఈ సినిమా గురించి ట్వీట్ చేసారు. ‘అప్పుడే తొమ్మిదేళ్లు పూర్తవుతోంది, అంతా నిన్న జరిగినట్లే ఉంది. ఈ సినిమా కోసం పని చేసిన వారందరికీ అభినందనలు’ అంటూ మంజుల పోస్ట్‌ చేసారు. 
 
ఈ పోస్ట్‌కు సమంత బదులిస్తూ ‘నా జీవితాన్ని మార్చేసిన అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు’ అంటూ రీట్వీట్ చేసారు. అదే సమయంలో అభిమానులకు కూడా ధన్యవాదాలు తెలుపుతూ ‘మీరంటూ లేకుంటే నటిగా నాకు ఈ స్థానం దక్కేదే కాదు’ అని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జమ్మూపై పాకిస్తాన్ క్షిపణి, డ్రోన్ దాడులు: పాక్ 2 JF17 ఫైటర్ జెట్లను కూల్చేసిన భారత సైన్యం

Anantapur MP: అనంతపురం ఎంపీ సోదరి హెలికాఫ్టర్ ప్రమాదంలో మృతి

Telangana: ప్రతి నెల ఒకటో తారీఖున జీతాలు చెల్లిస్తున్నాం.. భట్టి విక్రమార్క

Balochistan: పాకిస్తాన్‌కు వీడ్కోలు, బలూచిస్తాన్‌కు స్వాగతం.. పాక్ జెండాలు దిగిపోయాయ్

Jagan Predicts: 2029లో కాదు, ఎప్పుడైనా ఎన్నికలు జరగవచ్చు: జగన్మోహన్ రెడ్డి జోస్యం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments