Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాగచైతన్య.. సమంత అంత మొత్తాన్ని పారితోషికంగా తీసుకున్నారా?

''ఏ మాయ చేసావె'' సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన జంట నాగచైతన్య, సమంత. ఈ సినిమా ద్వారా ప్రేమలో పడిన ఈ జంట ఆపై వివాహ బంధంతో ఒక్కటైంది. వివాహానికి అనంతరం నాగచైతన్య, సమంత ఇద్దరూ చేతిలో వున్న సినిమాలతో బ

Webdunia
శుక్రవారం, 9 మార్చి 2018 (18:15 IST)
''ఏ మాయ చేసావె'' సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన జంట నాగచైతన్య, సమంత. ఈ సినిమా ద్వారా ప్రేమలో పడిన ఈ జంట ఆపై వివాహ బంధంతో ఒక్కటైంది. వివాహానికి అనంతరం నాగచైతన్య, సమంత ఇద్దరూ చేతిలో వున్న సినిమాలతో బిజీగా వున్నారు. త్వరలోనే ఈ ఇద్దరూ కలిసి శివ నిర్వాణ దర్శకత్వంలో నటించనున్నట్లు తెలిసింది. 
 
శివ ఇంతకుముందు నానితో ''నిన్ను కోరి'' సినిమాకు దర్శకత్వ పగ్గాలు చేపట్టాడు. ఈ నేపథ్యంలో క్రేజున్న సమ్మూ-చైతూ జంటను పెళ్లికి తర్వాత వెండితెరపై జంటగా చూపెట్టేందుకు శివ స్క్రిప్ట్ చేసుకున్నాడు. ఇందుకోసం సమంత-చైతూ జంటకు రూ.7కోట్ల వరకు పారితోషికం ఇచ్చేందుకు దర్శకనిర్మాతలు సిద్ధమైనట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్.
 
సాధారణంగా రూ.3కోట్లు తీసుకునే చైతూ.. సమంతతో కలిసి ఈ సినిమాకు రూ.7కోట్లు పారితోషికంగా ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు టాక్ వస్తోంది. ఇందుకు క్రేజ్ దృష్ట్యా నిర్మాతలు కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్‌ దెబ్బకు బెంబేలెత్తిపోతున్న పాక్ సైనికులు!

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments